ETV Bharat / jagte-raho

గ్యాంగ్​రేప్​కు పాల్పడిన నిందితులపై పీడీయాక్ట్

author img

By

Published : Dec 20, 2020, 8:42 PM IST

రాచకొండ కమిషనరేట్ పరిధిలో బాలికపై గ్యాంగ్ రేప్​కు పాల్పడిన ఇద్దరు నిందితులపై సీపీ మహేశ్​ భగవత్ పీడీ యాక్ట్ నమోదు చేశారు.

గ్యాంగ్​రేప్​కు పాల్పడిన నిందితులపై పీడీయాక్ట్
గ్యాంగ్​రేప్​కు పాల్పడిన నిందితులపై పీడీయాక్ట్

రాచకొండ కమిషనరేట్ పరిధిలో బాలికపై గ్యాంగ్ రేప్​కు పాల్పడిన ఇద్దరు నిందితులపై సీపీ మహేశ్​ భగవత్ పీడీ యాక్ట్ నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్​కు చెందిన ఆటో డ్రైవర్లు రమేశ్​, సంతోశ్​, పవన్... ఆగస్టు 25న రాత్రి ఎల్బీనగర్ ప్రాంతంలో ఒంటరిగా ఉన్న ఓ బాలికకు మాయమాటలు చెప్పి ఆటోలో హయత్​నగర్​ సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు.

అనంతరం అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులు ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నారు. గతంలో వీరిపై పలు కేసులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు సంతోశ్​పై గతంలోనే పీడీ యాక్ట్ నమోదు చేశారు. తాజాగా రమేశ్​, పవన్​లపై కూడా పీడియాక్ట్ నమోదు చేశారు.

రాచకొండ కమిషనరేట్ పరిధిలో బాలికపై గ్యాంగ్ రేప్​కు పాల్పడిన ఇద్దరు నిందితులపై సీపీ మహేశ్​ భగవత్ పీడీ యాక్ట్ నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్​కు చెందిన ఆటో డ్రైవర్లు రమేశ్​, సంతోశ్​, పవన్... ఆగస్టు 25న రాత్రి ఎల్బీనగర్ ప్రాంతంలో ఒంటరిగా ఉన్న ఓ బాలికకు మాయమాటలు చెప్పి ఆటోలో హయత్​నగర్​ సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు.

అనంతరం అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులు ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నారు. గతంలో వీరిపై పలు కేసులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు సంతోశ్​పై గతంలోనే పీడీ యాక్ట్ నమోదు చేశారు. తాజాగా రమేశ్​, పవన్​లపై కూడా పీడియాక్ట్ నమోదు చేశారు.

ఇదీ చదవండి: శంషాబాద్ విమానాశ్రయంలో 373 గ్రాముల బంగారం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.