ETV Bharat / international

ఎవరెస్ట్​ శిఖరంపై 5 టన్నుల చెత్త సేకరణ

స్వచ్ఛ మౌంట్​ ఎవరెస్ట్​ కార్యక్రమం జోరుగా సాగుతోంది. సైన్యం సాయంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతోంది నేపాల్ ప్రభుత్వం. ఏప్రిల్​ 14 నుంచి ఇప్పటివరకు 5వేల కిలోల చెత్త సేకరించింది.

author img

By

Published : May 9, 2019, 2:30 PM IST

ఎవరెస్ట్​ శిఖరంపై 5 టన్నుల చెత్త సేకరణ

ఎవరెస్ట్.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం. పర్వాతోహరణకు ఎంతో మంది వెళ్తున్నారు. వారంతా ఎవరెస్ట్‌పైకి తీసుకెళ్లిన వస్తువులు, చెత్తను వెనక్కు తెచ్చేయాలి. అలా చేయడం లేదు. ఫలితంగా కొండపై చాలా చెత్త పేరుకు పోయింది.

నేపాల్​ సైన్యం సాయంతో హెలికాఫ్టర్లను ఉపయోగించి మరీ వెళ్లి శుభ్రం చేయిస్తున్నారు అధికారులు. ఏప్రిల్​ 14న నుంచి చేపట్టిన ఈ కార్యక్రమంలో ఇప్పటికే 5 వేల కేజీల చెత్తను సేకరించారు. ఇందులో పునర్వినియోగించదగ్గ చెత్తను వేరు చేసి, శుద్ధి చేస్తున్నారు.

ఎవరెస్ట్​ శిఖరంపై 5 టన్నుల చెత్త సేకరణ

"నేపాల్​ సైన్యంతో పాటు చాలా మంది ఇందులో పాల్గొన్నారు. ఇప్పటికే 5 వేల కేజీల చెత్తను సేకరించాం. వాటిలో అధిక శాతం సిలిండెర్లు, ప్లాస్టిక్​ సంచులు, ప్లాస్టిక్​ వ్యర్థాలతో పాటు పడేయదగ్గ వస్తువులే ఉన్నాయి."
-దండు రాజ్​ గిమ్రే, నేపాల్ పర్యటక శాఖ డీజీ

ఎవరెస్ట్.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం. పర్వాతోహరణకు ఎంతో మంది వెళ్తున్నారు. వారంతా ఎవరెస్ట్‌పైకి తీసుకెళ్లిన వస్తువులు, చెత్తను వెనక్కు తెచ్చేయాలి. అలా చేయడం లేదు. ఫలితంగా కొండపై చాలా చెత్త పేరుకు పోయింది.

నేపాల్​ సైన్యం సాయంతో హెలికాఫ్టర్లను ఉపయోగించి మరీ వెళ్లి శుభ్రం చేయిస్తున్నారు అధికారులు. ఏప్రిల్​ 14న నుంచి చేపట్టిన ఈ కార్యక్రమంలో ఇప్పటికే 5 వేల కేజీల చెత్తను సేకరించారు. ఇందులో పునర్వినియోగించదగ్గ చెత్తను వేరు చేసి, శుద్ధి చేస్తున్నారు.

ఎవరెస్ట్​ శిఖరంపై 5 టన్నుల చెత్త సేకరణ

"నేపాల్​ సైన్యంతో పాటు చాలా మంది ఇందులో పాల్గొన్నారు. ఇప్పటికే 5 వేల కేజీల చెత్తను సేకరించాం. వాటిలో అధిక శాతం సిలిండెర్లు, ప్లాస్టిక్​ సంచులు, ప్లాస్టిక్​ వ్యర్థాలతో పాటు పడేయదగ్గ వస్తువులే ఉన్నాయి."
-దండు రాజ్​ గిమ్రే, నేపాల్ పర్యటక శాఖ డీజీ

New Delhi, May 09 (ANI): Senior advocate HS Phoolka on Thursday made serious allegations on Congress party over 1984 anti-Sikh riots. He said that it was directly Rajiv Gandhi's office that was giving the instructions to kill the Sikhs in Delhi. He also added that the Army was not called on the instructions of Prime Minister's Office. "In 1984 when the Sikhs were being killed, the instruction was directly coming from PMO. The Army was not called on the instruction of the PMO," said Phoolka. The senior advocate also alleged that due to the sheer power of the then government, the evidences were suppressed.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.