ETV Bharat / international

చైనాపై 'లేకిమా' ప్రతాపం- 13 మంది మృతి

చైనాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. లేకిమా తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలకు 13 మంది మృతి చెందారు. 16 మంది గల్లంతయ్యారు. సుమారు 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.

author img

By

Published : Aug 10, 2019, 3:34 PM IST

చైనాను వణికిస్తున్న లేకిమా తుపాను-13 మంది మృతి
చైనాను వణికిస్తున్న లేకిమా తుపాను-13 మంది మృతి
చైనాను లేకిమా తుపాను వణికిస్తోంది. భారీ వర్షాల ధాటికి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది గల్లంతయ్యారు.

జెజియాంగ్, జియాంగ్సు రాష్ట్రాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వర్షాల కారణంగా షాంఘై డిస్నీల్యాండ్ మూతపడింది. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. 1000 మందితో కూడిన విపత్తు నిర్వహణ బృందాలు సహా 150 అగ్నిమాపక యంత్రాలు, 153 పడవల సాయంతో సహాయక చర్యలు చేపడుతున్నారు. సుమారు పది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

జెజియాంగ్ రాష్ట్రంలో 288 విమాన సర్వీసులు రద్దయ్యాయి. పలు రైళ్లను నిలిపేశారు.

ఇదీ చూడండి: మయన్మార్​: కొండచరియలు విరిగిపడి 22 మంది మృతి

చైనాను వణికిస్తున్న లేకిమా తుపాను-13 మంది మృతి
చైనాను లేకిమా తుపాను వణికిస్తోంది. భారీ వర్షాల ధాటికి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది గల్లంతయ్యారు.

జెజియాంగ్, జియాంగ్సు రాష్ట్రాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వర్షాల కారణంగా షాంఘై డిస్నీల్యాండ్ మూతపడింది. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. 1000 మందితో కూడిన విపత్తు నిర్వహణ బృందాలు సహా 150 అగ్నిమాపక యంత్రాలు, 153 పడవల సాయంతో సహాయక చర్యలు చేపడుతున్నారు. సుమారు పది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

జెజియాంగ్ రాష్ట్రంలో 288 విమాన సర్వీసులు రద్దయ్యాయి. పలు రైళ్లను నిలిపేశారు.

ఇదీ చూడండి: మయన్మార్​: కొండచరియలు విరిగిపడి 22 మంది మృతి

Intro:Body:tn_erd_05_sathy_mayaru_dead_body_vis_tn10009

மாயாற்றில் வெள்ளப்பெருக்கால் பெண்ணின் சடலத்தை மரக்கட்டையில் கட்டி மாயாற்றில் இழுத்து கிராமத்துக்கு கொண்டு சென்ற கல்லாம்பாளையம் கிராமமக்கள்

சத்தியமங்கலம் அடுத்த பவானிசாகர் வனப்பகுதியில் கல்லாம்பாளையம் கிராமம் உள்ளது. இக்கிராமத்தைச் சேர்ந்த சுப்பிரமணியம் மனைவி நீலியம்மாள்(50) என்பவர் உடல் நிலக்குறைவால் கடந்த வியாழக்கிழமை சத்தியமங்கலம் தனியார் மருத்துவமனையில் உயிரிழந்த்தார். அவரது உடலை 108 ஆம்புலன்ஸ் மூலம் மீண்டும் கல்லாம்பாளையம் கிராமத்துக்கு கொண்டு வந்தனர். பவானிசாகருக்கும் கல்லாம்பாளையத்துக்கும் இடையே மாயாறு பாய்கிறது. மாயாற்றை தாண்டி கல்லாம்பாளையம் கிராமத்துக்கு செல்ல வேண்டும். மாயாற்றில் வெள்ளம் அதிகமாக பெருக்கெடுத்து ஓடியதால் 108 ஆம்புலன்ஸ் கரையிலே நிறுத்தப்பட்டு நீலியம்மாள் சடலத்தை கரையில் அவரது உறவினர்களிடம் ஓப்படைத்தனர். மாயாற்றில் வெள்ளம் கரைபுரண்டு ஓடியதால் பரிசல் இயக்கமுடியாத நிலை ஏற்பட்டது. சடலத்தை பெண்ணின் பிறந்த ஊராகன கல்லாம்பாளையத்தில் அடக்கம் செய்ய வேண்டும் என பழங்குடியினரின் பாரம்பரியம் என்பதால் சடலத்தை ஆற்றை தாண்டி எடுத்து செல்ல தயாரானார்கள். இதனால் நீலியம்மாளின் உடலை மரக்கட்டையால் கட்டி அதை மாயாற்றில் இழுத்து சென்றனர். அதிக வேகமாக செல்லும் மாயாற்றில் மிகவும் ஆபத்தான முறையில் சடலத்தை கட்டி உறவினர்கள் இழுத்து செல்லும் படக்காட்சி மனதை பதற வைத்துள்ளது. மாயாற்றில் உயர்மட்ட பாலம் கட்ட வேண்டும் என இப்பகுதி மக்கள் 50 ஆண்டுகளாக கோரிக்கை விடுத்துள்ளனர்.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.