Kurnool Accident: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా హాలహర్వి మండలం చింతకుంట వద్ద ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్ర వాహనం అదుపుతప్పి.. నిర్మాణంలో ఉన్న వంతెన గొయ్యిలో పడింది. ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులు బోయ గాది, బోయ చంద్రశేఖర్, కాడ సిద్ధగా గుర్తించారు. వారంతా కర్ణాటకలోని బళ్లారి జిల్లా శిరుగుప్ప సమీపంలోని టెక్కలకోట వాసులుగా గుర్తించారు.
ఇవీ చదవండి: పెళ్లి చేసుకోమని కానిస్టేబుల్ వేధింపులు.. ఆ యువతి ఏం చేసిందంటే?