ETV Bharat / crime

నిర్మాణంలో ఉన్న వంతెన గొయ్యిలో పడిన బైక్​.. ముగ్గురు మృతి - నిర్మాణంలో ఉన్న వంతెనలో పడిన ద్విచక్ర వాహనం

Kurnool Accident: ఏపీలోని కర్నూలు జిల్లా హాలహర్వి మండలం చింతకుంట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్ర వాహనం అదుపుతప్పి నిర్మాణంలో ఉన్న వంతెన గొయ్యిలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా.. వారంతా కర్ణాటక వాసులుగా గుర్తించారు.

Kurnool Accident
కర్నూల్​లో రోడ్డు ప్రమాదం
author img

By

Published : Apr 20, 2022, 3:53 PM IST

Kurnool Accident: ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా హాలహర్వి మండలం చింతకుంట వద్ద ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్ర వాహనం అదుపుతప్పి.. నిర్మాణంలో ఉన్న వంతెన గొయ్యిలో పడింది. ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులు బోయ గాది, బోయ చంద్రశేఖర్, కాడ సిద్ధగా గుర్తించారు. వారంతా కర్ణాటకలోని బళ్లారి జిల్లా శిరుగుప్ప సమీపంలోని టెక్కలకోట వాసులుగా గుర్తించారు.

ఇవీ చదవండి: పెళ్లి చేసుకోమని కానిస్టేబుల్ వేధింపులు.. ఆ యువతి ఏం చేసిందంటే?

Kurnool Accident: ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా హాలహర్వి మండలం చింతకుంట వద్ద ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్ర వాహనం అదుపుతప్పి.. నిర్మాణంలో ఉన్న వంతెన గొయ్యిలో పడింది. ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులు బోయ గాది, బోయ చంద్రశేఖర్, కాడ సిద్ధగా గుర్తించారు. వారంతా కర్ణాటకలోని బళ్లారి జిల్లా శిరుగుప్ప సమీపంలోని టెక్కలకోట వాసులుగా గుర్తించారు.

ఇవీ చదవండి: పెళ్లి చేసుకోమని కానిస్టేబుల్ వేధింపులు.. ఆ యువతి ఏం చేసిందంటే?

'కేజీఎఫ్' థియేటర్​లో..​ కాలు తాకిందని కాల్చేశాడు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.