ETV Bharat / crime

ఓఆర్​ఆర్​ బ్రిడ్జ్​ కింద ట్రాక్టర్​ను ఢీకొట్టిన టిప్పర్... వ్యక్తి మృతి

బాహ్య వలయ రహదారి బ్రిడ్జ్ కింద మొక్కలకు నీళ్లు పెట్టి పచ్చగా కాపాడే వ్యక్తి... ఆ పని చేస్తూనే ప్రమాదానికి గురై ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన పటాన్​చెరు శివారు వద్ద చోటు చేసుకుంది.

author img

By

Published : Apr 5, 2021, 12:31 PM IST

Updated : Apr 5, 2021, 1:21 PM IST

tipper hits water tractor tanker at patancheru and one man died
ఓఆర్​ఆర్​పై ట్రాక్టర్​ను ఢీకొట్టిన టిప్పర్... వ్యక్తి మృతి

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు శివారులోని బాహ్య వలయ రహదారి బ్రిడ్జ్ కింద విధుల్లో భాగంగా సత్యం అనే వ్యక్తి ట్రాక్టర్ ట్యాంకర్​తో వచ్చాడు. మొక్కలకు నీరు పడుతుండగా ఓ టిప్పర్ అతివేగంతో అక్కడకు దూసుకొచ్చి ట్రాక్టర్​ను ఢీకొట్టింది.

ఈ ఘటనలో సత్యం అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు శివారులోని బాహ్య వలయ రహదారి బ్రిడ్జ్ కింద విధుల్లో భాగంగా సత్యం అనే వ్యక్తి ట్రాక్టర్ ట్యాంకర్​తో వచ్చాడు. మొక్కలకు నీరు పడుతుండగా ఓ టిప్పర్ అతివేగంతో అక్కడకు దూసుకొచ్చి ట్రాక్టర్​ను ఢీకొట్టింది.

ఈ ఘటనలో సత్యం అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి: దైవ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం.. యువతి మృతి

Last Updated : Apr 5, 2021, 1:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.