ETV Bharat / crime

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ... ముగ్గురు దుర్మరణం

author img

By

Published : Feb 20, 2021, 7:53 PM IST

రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటన మంచిర్యాల జిల్లా రాపనపల్లిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా... మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

రెండు ద్విచక్రవాహనాలు ఢీ... ముగ్గురు దుర్మరణం
రెండు ద్విచక్రవాహనాలు ఢీ... ముగ్గురు దుర్మరణం

మంచిర్యాల కోటపల్లి మండలం రాపనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మంచిర్యాల జిల్లా లక్ష్మిపూర్‌-ప్రాణహిత వంతెనపై ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను మహారాష్ట్ర సిరోంచకు చెందినవారిగా గుర్తించారు.

రెండు ద్విచక్రవాహనాలు ఢీ... ముగ్గురు దుర్మరణం

ఇదీ చదవండి: దారుణం: సర్పంచి అభ్యర్థిని బంధువుపై కత్తులతో దాడి

మంచిర్యాల కోటపల్లి మండలం రాపనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మంచిర్యాల జిల్లా లక్ష్మిపూర్‌-ప్రాణహిత వంతెనపై ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను మహారాష్ట్ర సిరోంచకు చెందినవారిగా గుర్తించారు.

రెండు ద్విచక్రవాహనాలు ఢీ... ముగ్గురు దుర్మరణం

ఇదీ చదవండి: దారుణం: సర్పంచి అభ్యర్థిని బంధువుపై కత్తులతో దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.