ETV Bharat / crime

సీసీ కెమెరాలు ధ్వంసం చేసి.. హుండీ ఎత్తుకెళ్లి...

author img

By

Published : Feb 17, 2021, 7:36 PM IST

జగిత్యాల జిల్లా చెప్యాలలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో చోరీ జరిగింది. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి హుండీ ఎత్తుకెళ్లారు. పదేపదే దొంగతనానికి పాల్పడుతున్నారని గ్రామస్థులు అంటున్నారు.

The theft took place at the Rajarajeswara swamy Temple in Chepyala in Chepyala district
సీసీ కెమెరాలు ధ్వంసం చేసి హుండీ ఎత్తుకెళ్లిన దుండగులు

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాలలోని కట్ట రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. టెంకాయ కొట్టె రాడుతో సీసీ కెమెరాలు ధ్వంసం చేసి హుండీని అపహరించుకుపోయారు.

కొడిమ్యాల సమీపంలో ఖాళీ హుండీని వదిలేసి పరారయ్యారు. ఐదేళ్ల క్రితం నిర్మించిన ఆలయంలో పదేపదే దొంగతనానికి పాల్పడుతున్నారని గ్రామస్థులు తెలిపారు.

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాలలోని కట్ట రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. టెంకాయ కొట్టె రాడుతో సీసీ కెమెరాలు ధ్వంసం చేసి హుండీని అపహరించుకుపోయారు.

కొడిమ్యాల సమీపంలో ఖాళీ హుండీని వదిలేసి పరారయ్యారు. ఐదేళ్ల క్రితం నిర్మించిన ఆలయంలో పదేపదే దొంగతనానికి పాల్పడుతున్నారని గ్రామస్థులు తెలిపారు.

ఇదీ చూడండి: యాదాద్రిలో చకాచకా సాగుతున్న నిర్మాణ పనులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.