మేడ్చల్ జిల్లా జవహార్నగర్ పరిధిలో అక్రమంగా నగదు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ నుంచి యాప్రాల్కు కారులో హవాలా డబ్బు వెళ్తోందన్న సమాచారం మేరకు.... మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి... వారి నుంచి 20 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి: కట్నంగా కారు ఇవ్వలేదని పెళ్లి కొడుకు ఏం చేశాడంటే..?