ETV Bharat / crime

దాచేపల్లిలో రైతు ఆత్మహత్య..

author img

By

Published : Feb 22, 2021, 11:35 AM IST

ఏపీలోని గుంటూరు జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సిమెంట్‌ కర్మాగారం ధూళి వల్ల పంటలు నాశనం అవుతోందని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని మనస్తాపానికి గురైనట్లు మరణించే ముందు తీసిన సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.

farmer-suicide-in-dachepalli-guntur-district
దాచేపల్లిలో రైతు ఆత్మహత్య..

ఏపీలోని గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తక్కెళ్ళపాడులో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. చిట్టినాడు సిమెంట్‌ కర్మాగారం ధూళి వల్ల పంటలు నాశనం అవుతున్నాయని.. చివరి సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. కర్మాగారం యాజమాన్యం నుంచి రైతులకు పరిహారం ఇప్పించాలని కోరారు.

దాచేపల్లిలో రైతు ఆత్మహత్య..

ఏపీలోని గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తక్కెళ్ళపాడులో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. చిట్టినాడు సిమెంట్‌ కర్మాగారం ధూళి వల్ల పంటలు నాశనం అవుతున్నాయని.. చివరి సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. కర్మాగారం యాజమాన్యం నుంచి రైతులకు పరిహారం ఇప్పించాలని కోరారు.

దాచేపల్లిలో రైతు ఆత్మహత్య..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.