ఏపీలోని గుంటూరులోని డీజీపీ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
లారీలు ఢీ: ఒకరు మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
ఏపీలోని గుంటూరులోని డీజీపీ కార్యాలయం ఎదుట జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
![లారీలు ఢీ: ఒకరు మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు accident-at-dgp-office-guntur-one-died](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10928279-922-10928279-1615236749610.jpg?imwidth=3840)
ఈ ప్రమాదం అనంతరం ఒక్కసారిగా.. లారీలోంచి మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి : మరొకరితో చనువుగా ఉంటుందని అప్లోడ్ చేశాడు
ఏపీలోని గుంటూరులోని డీజీపీ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదం అనంతరం ఒక్కసారిగా.. లారీలోంచి మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి : మరొకరితో చనువుగా ఉంటుందని అప్లోడ్ చేశాడు