ETV Bharat / crime

ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేటు ఉద్యోగి బలవన్మరణం

author img

By

Published : Feb 21, 2021, 5:10 PM IST

ఆర్థిక ఇబ్బందులతో ఓ ప్రైవేటు ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్​లోని సిద్దార్థ్​నగర్​లో జరిగింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

a private commits suicide employee with financial difficulties in hyderabad
ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేటు ఉద్యోగి బలవన్మరణం

ఓ ప్రైవేటు ఉద్యోగి ఉరివేసుకుని ఆత్మహత్యకు చేసుకున్న ఘటన హైదరాబాద్​లోని సిద్దార్థనగర్‌లో జరిగింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే అతడు బలవన్మరణానికి పాల్పడినట్లు మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన ఎస్సార్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నగరంలోని సిద్దార్థనగర్‌లో నివాసం ఉంటున్న ఎన్.బాల శ్రీధర్​ కొంత కాలంగా టీసీఎస్​ కంపెనీలో మేనేజర్​గా పనిచేస్తున్నాడు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలోని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పేర్కొన్నారు.

ఓ ప్రైవేటు ఉద్యోగి ఉరివేసుకుని ఆత్మహత్యకు చేసుకున్న ఘటన హైదరాబాద్​లోని సిద్దార్థనగర్‌లో జరిగింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే అతడు బలవన్మరణానికి పాల్పడినట్లు మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన ఎస్సార్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నగరంలోని సిద్దార్థనగర్‌లో నివాసం ఉంటున్న ఎన్.బాల శ్రీధర్​ కొంత కాలంగా టీసీఎస్​ కంపెనీలో మేనేజర్​గా పనిచేస్తున్నాడు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలోని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కేటీఆర్​ పీఏనంటూ డబ్బులు డిమాండ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.