ETV Bharat / crime

పండుగ పూట ఈతకు వెళ్లి మృతి - telangana crime news

హోలీ పండుగ సమయంలో నలుగురు స్నేహితులు కలిసి ఓ చెరువుకు ఈతకు వెళ్లారు. సరదాగా జలకాలాడారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఓ యువకుడు నీటిలో మునిగి మత్యువాత చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది.

person went swimming died, medchal district crime news
పండుగ పూట ఈతకు వెళ్లి మృతి
author img

By

Published : Mar 29, 2021, 7:36 PM IST

హోలీ సందర్భంగా సికింద్రాబాద్ ఈస్ట్ గాంధీ నగర్​లో విషాదం చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా చీర్యాల్​లోని నాట్​కమ్ చెరువులో నలుగురు యువకులు ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రాము(19) అనే యువకుడు చనిపోయాడు. మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ నలుగురు వ్యక్తులు సికింద్రాబాద్ ఈస్ట్ గాంధీ నగర్​ వాసులుగా గుర్తించారు.

హోలీ సందర్భంగా సికింద్రాబాద్ ఈస్ట్ గాంధీ నగర్​లో విషాదం చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా చీర్యాల్​లోని నాట్​కమ్ చెరువులో నలుగురు యువకులు ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రాము(19) అనే యువకుడు చనిపోయాడు. మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ నలుగురు వ్యక్తులు సికింద్రాబాద్ ఈస్ట్ గాంధీ నగర్​ వాసులుగా గుర్తించారు.

ఇదీ చూడండి : ఈత రాకున్నా బావిలోకి దిగి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.