ETV Bharat / crime

Anantapur Accident: ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు.. ఇద్దరు మృతి

author img

By

Published : Apr 1, 2022, 5:52 AM IST

Anantapur Accident: ఏపీలోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీ కొట్టిన ఘటనలో.. ఇద్దరు దుర్మరణం చెందారు.

ananthapur accident
ananthapur accident

Anantapur Accident: ఏపీలోని అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌- బెంగళూరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరో 15 మందికి గాయాలయ్యాయి. వీరిలో తీవ్రంగా గాయపడిన ఆరుగురిని అనంతపురం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.

లారీలో ఒకరు, బస్సులో ఒకరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా.. మిడుతూరు వద్ద లారీని బస్సు ఢీకొట్టింది.

Anantapur Accident: ఏపీలోని అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌- బెంగళూరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరో 15 మందికి గాయాలయ్యాయి. వీరిలో తీవ్రంగా గాయపడిన ఆరుగురిని అనంతపురం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.

లారీలో ఒకరు, బస్సులో ఒకరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా.. మిడుతూరు వద్ద లారీని బస్సు ఢీకొట్టింది.

ఇదీచూడండి: పాపవినాశనంలో వాహనదారులను వెంబడించిన ఏనుగులు.. జోగివారిపల్లె పొలాల్లో రైతును తొక్కిన గజరాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.