ETV Bharat / city

లలితాదేవికి 2.4 లక్షల గాజులతో అలంకరణ - warangal news

వరంగల్​లో శ్రీ లలితా అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంజీఎం ఆస్పత్రి సమీపంలోని రాజరాజేశ్వరి ఆలయంలో భక్తులు సామూహిక లలితా పారాయణం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారిని 2 లక్షల 40 వేల గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు.

offer prayers for lalitha devi
లలితాదేవికి 2.4 లక్షల గాజులతో అలంకరణ
author img

By

Published : Feb 26, 2021, 4:47 PM IST

లలితాదేవికి 2.4 లక్షల గాజులతో అలంకరణ

లలితాదేవికి 2.4 లక్షల గాజులతో అలంకరణ

ఇవీచూడండి: కనులపండువగా గోమాతకు సీమంతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.