ETV Bharat / city

'ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం'

ప్రతి పౌరునికి అవసరమైన నిత్యవసరాలు, అత్యవసరాలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు ఎలాంటి అందోళనకు గురికావద్దని మహబూబ్​నగర్​ కలెక్టర్​ సూచించారు. వ్యక్తిగత దూరం పాటించడం, ఇంట్లో నుంచి బయటకు రాకపోవడం మేలన్నారు.

author img

By

Published : Mar 31, 2020, 11:37 AM IST

Updated : Mar 31, 2020, 12:26 PM IST

mahaboobnager collector
'ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం'

లాక్ డౌన్ నేపధ్యంలో కరోనావ్యాప్తిని అరికట్టడమే కాకుండా.. నిత్యావసరాలు, అత్యవసరాలకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నామని మహబూబ్ నగర్ కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. జిల్లాలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనందున.. రెడ్​జోన్​గా ప్రకటించి తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు.

ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని కలెక్టర్​ స్పష్టం చేశారు. రైతులు ఎవరూ ఆందోళనకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని హోం క్యారంటైన్​లో ఉంచామన్నారు. ప్రజలెవరూ బయటకు రావద్దని.. వచ్చినా వ్యక్తిగత దూరాన్ని తప్పుకుండా పాటించాలని కోరారు.

జిల్లాలో 2 కరోనా పాజిటివ్ కేసులు

ఇవీ చూడండి: లాక్​డౌన్​ దేవుళ్లు: ఈ 2 నెలలు ఇంటి అద్దె ఇవ్వొద్దులే!

లాక్ డౌన్ నేపధ్యంలో కరోనావ్యాప్తిని అరికట్టడమే కాకుండా.. నిత్యావసరాలు, అత్యవసరాలకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నామని మహబూబ్ నగర్ కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. జిల్లాలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనందున.. రెడ్​జోన్​గా ప్రకటించి తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు.

ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని కలెక్టర్​ స్పష్టం చేశారు. రైతులు ఎవరూ ఆందోళనకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని హోం క్యారంటైన్​లో ఉంచామన్నారు. ప్రజలెవరూ బయటకు రావద్దని.. వచ్చినా వ్యక్తిగత దూరాన్ని తప్పుకుండా పాటించాలని కోరారు.

జిల్లాలో 2 కరోనా పాజిటివ్ కేసులు

ఇవీ చూడండి: లాక్​డౌన్​ దేవుళ్లు: ఈ 2 నెలలు ఇంటి అద్దె ఇవ్వొద్దులే!

Last Updated : Mar 31, 2020, 12:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.