ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @11AM

author img

By

Published : Jan 19, 2021, 10:59 AM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top-ten-news-in-telangana-today-till-now
టాప్​టెన్ న్యూస్ @11AM
  • భారత్​ @ 10,064

దేశవ్యాప్తంగా కొత్తగా 10,064 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 137మంది కొవిడ్​ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య కోటి 5 లక్షల 80వేలు దాటినట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • తెలంగాణలో @ 256

తెలంగాణలో కొత్తగా 256 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,92,128 మంది కొవిడ్ బాధితులున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • చావులోనైనా ఒక్కటయ్యేందుకు..

మనసులు కలిశాయి. కులాలు కూడా సేమ్​! తమ పెళ్లికి ఎలాంటి ఇబ్బంది ఉండదనుకున్నారెమో! కానీ... వీళ్ల పెళ్లికి పెద్దలు ససేమిరా అన్నారు. తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ఒక్కటి కాకూడదని భావించారు. విడిపోయి బతకలేమని... చావులోనైనా ఒక్కటి కావాలనుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • పెట్రో' మంట

దేశంలో చమురు ధరల పెరుగుదల కొనసాగుతోంది. మంగళవారం పెట్రోల్​, డీజిల్​ ధరలు లీటర్​కు 25 పైసల చొప్పున పెరిగాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • సూరత్ ఘటనపై మోదీ విచారం

గుజరాత్​లోని సూరత్​లో జరిగిన ట్రక్కు ప్రమాదం విషాదకరమైనదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు పరిహారాన్ని ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఉగ్రకుట్ర భగ్నం

రిపబ్లిక్​ డే లక్ష్యంగా ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేశారు జమ్ము కశ్మీర్ పోలీసులు. జైషే మహమ్మద్ సంస్థకు చెందిన ఇద్దరు ముష్కరులను అరెస్ట్​ చేశారు. వారి స్థావరాన్ని ధ్వంసం చేసి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • టీచర్​గానే పుట్టా..

అమెరికాకు ప్రథమ మహిళ అయినా.. తాను ఉపాధ్యాయినిగానే కొనసాగుతానని చెబుతున్నారు జో బైడెన్​ భార్య జిల్​ బైడెన్. తాను టీచర్​ కాలేదని... టీచర్​గా పుట్టారని చెప్పుకొచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

స్టాక్​ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 296 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 48 వేల 860 వద్ద ట్రేడవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 145 పరుగుల దూరంలో..

గబ్బా టెస్టు రెండో ఇన్నింగ్స్​లో టీ బ్రేక్ సమయానికి టీమ్ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. క్రీజులో పుజారా(43), పంత్​(10) ఉన్నారు. ఈ మ్యాచ్​తో పంత్..​ టెస్టుల్లో అతి తక్కువ (27) ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన భారత్‌ వికెట్​కీపర్​గా రికార్డుకెక్కాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • బ్యాడ్​బాయ్స్​ కథే 'మహాసముద్రం'!

'మహాసముద్రం' సినిమాలో శర్వానంద్​, సిద్ధార్ధ్​ బ్యాడ్​బాయ్స్​గా కనిపించనున్నారట. ఇందులో వీరిద్దరి మధ్య ఓ యాక్షన్​ సన్నివేశం ఉంటుందని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • భారత్​ @ 10,064

దేశవ్యాప్తంగా కొత్తగా 10,064 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 137మంది కొవిడ్​ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య కోటి 5 లక్షల 80వేలు దాటినట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • తెలంగాణలో @ 256

తెలంగాణలో కొత్తగా 256 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,92,128 మంది కొవిడ్ బాధితులున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • చావులోనైనా ఒక్కటయ్యేందుకు..

మనసులు కలిశాయి. కులాలు కూడా సేమ్​! తమ పెళ్లికి ఎలాంటి ఇబ్బంది ఉండదనుకున్నారెమో! కానీ... వీళ్ల పెళ్లికి పెద్దలు ససేమిరా అన్నారు. తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ఒక్కటి కాకూడదని భావించారు. విడిపోయి బతకలేమని... చావులోనైనా ఒక్కటి కావాలనుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • పెట్రో' మంట

దేశంలో చమురు ధరల పెరుగుదల కొనసాగుతోంది. మంగళవారం పెట్రోల్​, డీజిల్​ ధరలు లీటర్​కు 25 పైసల చొప్పున పెరిగాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • సూరత్ ఘటనపై మోదీ విచారం

గుజరాత్​లోని సూరత్​లో జరిగిన ట్రక్కు ప్రమాదం విషాదకరమైనదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు పరిహారాన్ని ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఉగ్రకుట్ర భగ్నం

రిపబ్లిక్​ డే లక్ష్యంగా ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేశారు జమ్ము కశ్మీర్ పోలీసులు. జైషే మహమ్మద్ సంస్థకు చెందిన ఇద్దరు ముష్కరులను అరెస్ట్​ చేశారు. వారి స్థావరాన్ని ధ్వంసం చేసి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • టీచర్​గానే పుట్టా..

అమెరికాకు ప్రథమ మహిళ అయినా.. తాను ఉపాధ్యాయినిగానే కొనసాగుతానని చెబుతున్నారు జో బైడెన్​ భార్య జిల్​ బైడెన్. తాను టీచర్​ కాలేదని... టీచర్​గా పుట్టారని చెప్పుకొచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

స్టాక్​ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 296 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 48 వేల 860 వద్ద ట్రేడవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 145 పరుగుల దూరంలో..

గబ్బా టెస్టు రెండో ఇన్నింగ్స్​లో టీ బ్రేక్ సమయానికి టీమ్ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. క్రీజులో పుజారా(43), పంత్​(10) ఉన్నారు. ఈ మ్యాచ్​తో పంత్..​ టెస్టుల్లో అతి తక్కువ (27) ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన భారత్‌ వికెట్​కీపర్​గా రికార్డుకెక్కాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • బ్యాడ్​బాయ్స్​ కథే 'మహాసముద్రం'!

'మహాసముద్రం' సినిమాలో శర్వానంద్​, సిద్ధార్ధ్​ బ్యాడ్​బాయ్స్​గా కనిపించనున్నారట. ఇందులో వీరిద్దరి మధ్య ఓ యాక్షన్​ సన్నివేశం ఉంటుందని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.