ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @11AM

author img

By

Published : May 16, 2021, 10:56 AM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @11AM
టాప్​టెన్​ న్యూస్​ @11AM
  • స్పుత్నిక్ వి టీకాలు వచ్చేశాయ్​...

రష్యా నుంచి స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్లు హైదరాబాద్‌ చేరాయి. రెండో విడతలో 60 వేల డోసులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చాయి. అక్కడికి నుంచి వాటిని నేరుగా రెడ్డీస్‌ ల్యాబ్‌కు తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మరో 3.11లక్షల కేసులు...

దేశంలో రోజువారీ కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 3.11లక్షల మందికి వైరస్ సోకినట్లు తేలింది. అయితే మరణాలు మాత్రం మరోసారి 4వేలకు పైగా నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆ రాష్ట్రాల్లో హైఅలర్ట్​...

ముంచుకొస్తున్న 'తౌక్టే'.. అత్యంత తీవ్రమైన తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మే 18 తెల్లవారుజామున గుజరాత్​లోని పోర్​బందర్, మహువా వద్ద తీరం దాటుతుందని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • బాత్​రూంలో క్వారంటైన్​...

రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా.. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఒకే గదిలో ఉంటున్న కుటుంబంలో ఎవరికైనా కరోనా సోకితే.. ఐసోలేషన్​లో ఉండటం వీలుకావడం లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • టీకా వల్లనేనా?...

టీకా వేయించుకుంటే కరోనా సోకుతుందా? ఇప్పుడు అనేకమందిని వేధిస్తున్న ప్రశ్న ఇది! దీనికి కారణం అనేకమంది వ్యాక్సిన్‌ వేయించుకున్న మూడు రోజులకే దగ్గు, జ్వరంతో వైరస్‌ బారినపడటమే!. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఏం తింటే మంచిది...

కరోనా టీకా వేయించుకుంటే దుష్ప్రభావాలు ఎదురవుతాయని కొందరిలో ఆందోళన నెలకొంది. అయితే సరైన ఆహారాన్ని తీసుకుంటే ఎలాంటి సైడ్​ ఎఫెక్ట్స్​ ఉండవంటున్నారు నిపుణులు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కుమారుడి శవాన్ని భుజాలపై మోసుకెళ్లిన తండ్రి...

పంజాబ్​లోని జలంధర్​లో హృదయవిదారక సంఘటన జరిగింది. కరోనాతో మృతిచెందిన తన కుమారుడి దగ్గరికి ఎవరూ రాకపోవటం వల్ల.. తండ్రే కొడుకు భౌతిక కాయాన్ని భుజాలపై శ్మశానానికి మోసుకెళ్లాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మరోసారి ధరల పెంపు...

దేశంలో మరోసారి పెట్రో మోత మోగింది. చమురు ధరలను పెంచుతూ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. లీటరు పెట్రోల్​పై 24పైసలు, లీటరు డీజిల్​పై 27పైసలను పెంచాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆ వివాదంపై మరోసారి దర్యాప్తు!...

'బాల్​ ట్యాంపరింగ్​' అంశం గురించి తాజాగా ఆసీస్ క్రికెటర్​ బాన్​క్రాఫ్ట్ చేసిన వ్యాఖ్యలపై స్పందించింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఈ వ్యవహారంలో ఎవరికైనా సమాచారం తెలిసి ఉంటే స్వచ్ఛందంగా ముందుకు రావాలని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఈ వేట.. కీలుబొమ్మలాట...

క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో నెట్​ఫ్లిక్స్​లో విడుదలై ఆకట్టుకుంటోంది మలయాళ సినిమా 'నాయట్టు'. దర్శకుడు మార్టిన్‌ ప్రక్కట్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • స్పుత్నిక్ వి టీకాలు వచ్చేశాయ్​...

రష్యా నుంచి స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్లు హైదరాబాద్‌ చేరాయి. రెండో విడతలో 60 వేల డోసులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చాయి. అక్కడికి నుంచి వాటిని నేరుగా రెడ్డీస్‌ ల్యాబ్‌కు తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మరో 3.11లక్షల కేసులు...

దేశంలో రోజువారీ కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 3.11లక్షల మందికి వైరస్ సోకినట్లు తేలింది. అయితే మరణాలు మాత్రం మరోసారి 4వేలకు పైగా నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆ రాష్ట్రాల్లో హైఅలర్ట్​...

ముంచుకొస్తున్న 'తౌక్టే'.. అత్యంత తీవ్రమైన తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మే 18 తెల్లవారుజామున గుజరాత్​లోని పోర్​బందర్, మహువా వద్ద తీరం దాటుతుందని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • బాత్​రూంలో క్వారంటైన్​...

రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా.. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఒకే గదిలో ఉంటున్న కుటుంబంలో ఎవరికైనా కరోనా సోకితే.. ఐసోలేషన్​లో ఉండటం వీలుకావడం లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • టీకా వల్లనేనా?...

టీకా వేయించుకుంటే కరోనా సోకుతుందా? ఇప్పుడు అనేకమందిని వేధిస్తున్న ప్రశ్న ఇది! దీనికి కారణం అనేకమంది వ్యాక్సిన్‌ వేయించుకున్న మూడు రోజులకే దగ్గు, జ్వరంతో వైరస్‌ బారినపడటమే!. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఏం తింటే మంచిది...

కరోనా టీకా వేయించుకుంటే దుష్ప్రభావాలు ఎదురవుతాయని కొందరిలో ఆందోళన నెలకొంది. అయితే సరైన ఆహారాన్ని తీసుకుంటే ఎలాంటి సైడ్​ ఎఫెక్ట్స్​ ఉండవంటున్నారు నిపుణులు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కుమారుడి శవాన్ని భుజాలపై మోసుకెళ్లిన తండ్రి...

పంజాబ్​లోని జలంధర్​లో హృదయవిదారక సంఘటన జరిగింది. కరోనాతో మృతిచెందిన తన కుమారుడి దగ్గరికి ఎవరూ రాకపోవటం వల్ల.. తండ్రే కొడుకు భౌతిక కాయాన్ని భుజాలపై శ్మశానానికి మోసుకెళ్లాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మరోసారి ధరల పెంపు...

దేశంలో మరోసారి పెట్రో మోత మోగింది. చమురు ధరలను పెంచుతూ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. లీటరు పెట్రోల్​పై 24పైసలు, లీటరు డీజిల్​పై 27పైసలను పెంచాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆ వివాదంపై మరోసారి దర్యాప్తు!...

'బాల్​ ట్యాంపరింగ్​' అంశం గురించి తాజాగా ఆసీస్ క్రికెటర్​ బాన్​క్రాఫ్ట్ చేసిన వ్యాఖ్యలపై స్పందించింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఈ వ్యవహారంలో ఎవరికైనా సమాచారం తెలిసి ఉంటే స్వచ్ఛందంగా ముందుకు రావాలని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఈ వేట.. కీలుబొమ్మలాట...

క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో నెట్​ఫ్లిక్స్​లో విడుదలై ఆకట్టుకుంటోంది మలయాళ సినిమా 'నాయట్టు'. దర్శకుడు మార్టిన్‌ ప్రక్కట్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.