ETV Bharat / city

ఏపీలో కొత్తగా 1,395 కరోనా కేసులు, 9 మరణాలు

author img

By

Published : Nov 17, 2020, 9:08 PM IST

గడిచిన 24 గంటల్లో ఏపీలో 1,395 కరోనా కేసులు నమోదయ్యాయి. 9 మంది మహమ్మారి బారిన పడి చనిపోయారు. చిత్తూరు, కృష్ణా, విశాఖ జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందగా.. కడప, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కరు మరణించారు.

Toady 1395 corona-cases-in-andhra-pradesh, 9 perosns died with corona
ఏపీలో కొత్తగా 1395 కరోనా కేసులు, 9 మరణాలు

ఏపీలో కొత్తగా 66,778 కరోనా పరీక్షలు చేయగా... 1,395 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,56,159కు చేరింది. ఒక్కరోజులోనే 9 మంది మరణించగా... మొత్తం మరణాల సంఖ్య 6,890కి పెరిగింది.

కొత్తగా 2,293 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 16,985 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 66,778 కరోనా పరీక్షలు చేయగా... 1,395 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,56,159కు చేరింది. ఒక్కరోజులోనే 9 మంది మరణించగా... మొత్తం మరణాల సంఖ్య 6,890కి పెరిగింది.

కొత్తగా 2,293 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 16,985 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇదీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 952 కరోనా కేసులు.. మరో ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.