ETV Bharat / city

హరీశ్​రావు ఆరోగ్యంపై గవర్నర్​ తమిళిసై ట్వీట్​

author img

By

Published : Sep 6, 2020, 12:45 PM IST

మంత్రి హరీశ్​రావు.. త్వరగా కోలుకోవాలని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ ఆకాంక్షించారు. కరోనా బారిన పడినట్లు శనివారం.. హరీశ్​రావు స్వయంగా ట్వీట్​ చేశారు.

TAMILASAI TWEET ON HARISH RAO HEALTH
హరీశ్​రావు ఆరోగ్యంపై గవర్నర్​ తమిళిసై ట్వీట్​

ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్​ చేశారు.

శనివారం.. కరోనా ప్రాథమిక లక్షణాలు కనిపించడం వల్ల నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నానని.. ఫలితం పాజిటివ్​ వచ్చిందని స్వయంగా హరీశ్​రావు ట్వీట్​ చేశారు. తనను కలిసినవారు ఐసోలేషన్​లో ఉండాలని.. కొవిడ్​ పరీక్షలు చేయించుకోవాలంటూ సూచించారు. వెంటనే స్పందించిన కేటీఆర్..​ బావా అందరికంటే త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్​ చేశారు.

ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్​ చేశారు.

శనివారం.. కరోనా ప్రాథమిక లక్షణాలు కనిపించడం వల్ల నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నానని.. ఫలితం పాజిటివ్​ వచ్చిందని స్వయంగా హరీశ్​రావు ట్వీట్​ చేశారు. తనను కలిసినవారు ఐసోలేషన్​లో ఉండాలని.. కొవిడ్​ పరీక్షలు చేయించుకోవాలంటూ సూచించారు. వెంటనే స్పందించిన కేటీఆర్..​ బావా అందరికంటే త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్​ చేశారు.

ఇవీచూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్

త్వరగా కోలుకోవాలి బావా.. కేటీఆర్​ ట్వీట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.