ETV Bharat / city

ప్రగతిభవన్​లో మంత్రివర్గ సమావేశం

author img

By

Published : Sep 8, 2019, 7:07 PM IST

Updated : Sep 8, 2019, 8:00 PM IST

ప్రగతిభవన్​లో మంత్రివర్గ సమావేశం

19:00 September 08

తొలిసారి పూర్తిస్థాయి మంత్రివర్గ భేటీ

    విస్తరణ తర్వాత ప్రగతిభవన్​లో పుర్తిస్థాయి మంత్రివర్గ సమావేశమైంది. కేసీఆర్​ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సోమవారం  ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్​పై చర్చించారు. నూతన అసెంబ్లీ, సచివాలయ నిర్మాణం, పురపాలక ఆర్డినెన్స్ స్థానంలో కొత్త చట్టం కోసం బిల్లుపై చర్చలు జరిపినట్లు తెలిసింది. బడ్జెట్​ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులకు కేసీఆర్​ దిశానిర్దేశం చేశారు. కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికపై చర్చించినట్లు సమాచారం. వికారాబాద్​ జిల్లాను చార్మినార్​ జోన్​లోకి మారుస్తూ కేబినెట్​ నిర్ణయం తీసుకోనుంది. 
 

19:00 September 08

తొలిసారి పూర్తిస్థాయి మంత్రివర్గ భేటీ

    విస్తరణ తర్వాత ప్రగతిభవన్​లో పుర్తిస్థాయి మంత్రివర్గ సమావేశమైంది. కేసీఆర్​ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సోమవారం  ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్​పై చర్చించారు. నూతన అసెంబ్లీ, సచివాలయ నిర్మాణం, పురపాలక ఆర్డినెన్స్ స్థానంలో కొత్త చట్టం కోసం బిల్లుపై చర్చలు జరిపినట్లు తెలిసింది. బడ్జెట్​ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులకు కేసీఆర్​ దిశానిర్దేశం చేశారు. కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికపై చర్చించినట్లు సమాచారం. వికారాబాద్​ జిల్లాను చార్మినార్​ జోన్​లోకి మారుస్తూ కేబినెట్​ నిర్ణయం తీసుకోనుంది. 
 

Last Updated : Sep 8, 2019, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.