ETV Bharat / city

ఈఎస్ఐ కుంభకోణంలో ఫార్మసిస్టుపై సస్పెన్షన్​ వేటు

ఈఎస్​ఐ కుంభకోణంలో చర్లపల్లి డిస్పెన్సరీలో ఫార్మాసిస్టుగా పని చేస్తున్న లావణ్యను కార్మిక శాఖ ముఖ్యకార్యదర్శి శశాంక్ గోయల్ సస్పెండ్​ చేశారు. ఇప్పటికే 48 గంటల జ్యూడీషియల్​ ఖైదీగా ఉన్నందున నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు.

author img

By

Published : Oct 15, 2019, 10:06 PM IST

ఈఎస్ఐ కుంభకోణంలో ఫార్మసిస్టుపై సస్పెన్షన్​ వేటు

ఈఎస్ఐ బీమా వైద్య సేవల కుంభకోణంలో మరో ఉద్యోగిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. చర్లపల్లి డిస్పెన్సరీలో ఫార్మాసిస్టుగా పనిచేస్తున్న లావణ్యను కార్మిక శాఖ ముఖ్యకార్యదర్శి శశాంక్ గోయల్ సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఔషధాల కుంభకోణంలో చర్లపల్లి డిస్పెన్సరీలో రూ.17 లక్షలు గోల్​మాల్ చేసినట్లు అనిశా అధికారులు గుర్తించారు. లావణ్యను ఈ నెల 11న అనిశా అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. 48 గంటలకు పైగా జ్యుడిషియల్ ఖైదీగా ఉన్నందున లావణ్యను నిబంధనల ప్రకారం సస్పెండ్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే డైరెక్టర్ దేవికారాణితో పాటు ఐదుగురిని కార్మిక శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే సస్పెండ్ అయ్యారు.

ఈఎస్ఐ కుంభకోణంలో ఫార్మసిస్టుపై సస్పెన్షన్​ వేటు

ఈఎస్ఐ బీమా వైద్య సేవల కుంభకోణంలో మరో ఉద్యోగిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. చర్లపల్లి డిస్పెన్సరీలో ఫార్మాసిస్టుగా పనిచేస్తున్న లావణ్యను కార్మిక శాఖ ముఖ్యకార్యదర్శి శశాంక్ గోయల్ సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఔషధాల కుంభకోణంలో చర్లపల్లి డిస్పెన్సరీలో రూ.17 లక్షలు గోల్​మాల్ చేసినట్లు అనిశా అధికారులు గుర్తించారు. లావణ్యను ఈ నెల 11న అనిశా అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. 48 గంటలకు పైగా జ్యుడిషియల్ ఖైదీగా ఉన్నందున లావణ్యను నిబంధనల ప్రకారం సస్పెండ్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే డైరెక్టర్ దేవికారాణితో పాటు ఐదుగురిని కార్మిక శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే సస్పెండ్ అయ్యారు.

ఈఎస్ఐ కుంభకోణంలో ఫార్మసిస్టుపై సస్పెన్షన్​ వేటు
TG_HYD_89_15_ESI_EMPLOYEE_SUSPENSION_AV_3181326 రిపోర్టర్-శ్రీకాంత్ నోట్- ఫీడ్ డెస్క్ వాట్సాప్ కు వచ్చింది. ( ) ఈఎస్ఐ బీమా వైద్య సేవల కుంభకోణంలో మరో ఉద్యోగిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. చర్లపల్లి డిస్పెన్సరీలో ఫార్మాసిస్టుగా పనిచేస్తున్న లావణ్యను కార్మిక శాఖ ముఖ్యకార్యదర్శి శశాంక్ గోయల్ సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఔషధాల కుంభకోణంలో చర్లపల్లి డిస్పెన్సరీలో 17లక్షల రూపాయల గోల్ మాల్ చేసినట్లు అనిశా అధికారులు గుర్తించారు. దీంతో లావణ్యను ఈ నెల 11న అనిశా అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 48గంటలకు పైగా జ్యుడిషియల్ ఖైదీగా ఉండటంతో లావణ్యను నిబంధనల ప్రకారం సస్పెండ్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే డైరెక్టర్ దేవికా రాణి తో పాటు ఐదుగురిని కార్మిక శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే సస్పెండ్ చేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.