ETV Bharat / city

చంద్రబాబు నివాసానికి వరద హెచ్చరిక నోటీసులు

author img

By

Published : Oct 13, 2020, 5:14 PM IST

ఏపీ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి రెవెన్యూ అధికారులు వరద హెచ్చరిక నోటీసులు జారీ చేశారు. వరద పెరుగుతున్నందున సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని సూచించారు.

చంద్రబాబు నివాసానికి వరద హెచ్చరిక నోటీసులు
చంద్రబాబు నివాసానికి వరద హెచ్చరిక నోటీసులు

ఆంధ్రప్రదేశ్​లోని ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి అధికారులు వరద హెచ్చరిక నోటీసులు జారీ చేశారు. ఈ నెల 16 వరకు 5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. కరకట్ట వెంబడి ఉన్న అన్ని నివాసాలకు నోటీసులు ఇచ్చారు. వరద పెరుగుతున్నందున సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్​లోని ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి అధికారులు వరద హెచ్చరిక నోటీసులు జారీ చేశారు. ఈ నెల 16 వరకు 5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. కరకట్ట వెంబడి ఉన్న అన్ని నివాసాలకు నోటీసులు ఇచ్చారు. వరద పెరుగుతున్నందున సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని సూచించారు.

ఇదీ చదవండి: రైతులకు నష్టం జరగనివ్వం: మంత్రి కన్నబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.