ETV Bharat / city

దంపతుల హత్య న్యాయవ్యవస్థ మీద దాడే..: రాంచందర్‌రావు - తెలంగాణ వార్తలు

వామన్‌రావు దంపతుల హత్యను న్యాయవాద వ్యవస్థ మీద దాడిగా ఎమ్మెల్సీ రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు. ఈ ఘటనను భాజపా తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Mlc Ramchander rao demanded to be severely punished the culprits
ఇది న్యాయ వ్యవస్థ మీద దాడి: ఎమ్మెల్సీ రాంచందర్‌రావు
author img

By

Published : Feb 18, 2021, 12:03 PM IST

న్యాయవాదులు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్యను భాజపా తీవ్రంగా ఖండిస్తోందని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగడం విచారకరమన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో పిల్‌ దాఖలు చేస్తున్న న్యాయవాదులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.

ఈ హత్య న్యాయ వ్యవస్థ మీద దాడి అని వ్యాఖ్యానించారు. హత్యకు కారణమైన దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు.

న్యాయవాదులు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్యను భాజపా తీవ్రంగా ఖండిస్తోందని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగడం విచారకరమన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో పిల్‌ దాఖలు చేస్తున్న న్యాయవాదులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.

ఈ హత్య న్యాయ వ్యవస్థ మీద దాడి అని వ్యాఖ్యానించారు. హత్యకు కారణమైన దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి: న్యాయవాదుల ఆందోళన.. విధుల బహిష్కరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.