ETV Bharat / city

నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ - నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ

కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న హైదరాబాద్ ప్రజలకు ఎమ్మెల్సీ రామచంద్రారావు నిత్యావసర సరుకులను అందజేశారు. ప్రతి ఒక్కరూ తమకు తోచిన సాయం చేస్తూ... నిరుపేదలను ఆదుకోవాలని సూచించారు.

mlc ramm chandra rao distributed daily commodities
నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ
author img

By

Published : May 26, 2020, 4:20 PM IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ పిలుపు మేరకు హైదరాబాద్ తార్నాక డివిజన్​లో ఎమ్మెల్సీ రామచంద్రా రావు పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాజపా సీనియర్ నాయకుడు మేకల సారంగపాణి హాజరయ్యారు.

దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతోనే ప్రధాని మోదీ గారు నిరుపేదలకు సాయం చేయాలని పిలుపునిచ్చినట్లు వివరించారు. అందులో భాగంగానే తాను పేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేసినట్లు వివరించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ పిలుపు మేరకు హైదరాబాద్ తార్నాక డివిజన్​లో ఎమ్మెల్సీ రామచంద్రా రావు పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాజపా సీనియర్ నాయకుడు మేకల సారంగపాణి హాజరయ్యారు.

దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతోనే ప్రధాని మోదీ గారు నిరుపేదలకు సాయం చేయాలని పిలుపునిచ్చినట్లు వివరించారు. అందులో భాగంగానే తాను పేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేసినట్లు వివరించారు.

ఇవీ చూడండి: మద్యం సేవిస్తే.. కరోనా సోకే అవకాశాలు ఎక్కువ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.