ఏపీలోని చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద కేరళ ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. రైలు చక్రం విరగటం వల్ల ఒక్కసారిగా రైలు నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి బయలుదేరారు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
కేరళ ఎక్స్ప్రెస్కు తప్పిన ముప్పు - చిత్తూరు జిల్లా వద్ద కేరళ ఎక్స్ప్రెస్ ప్రమాదం
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద కేరళ ఎక్స్ప్రెస్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. రైలు చక్రం విరగడం వల్ల రైలు ఆగిపోయింది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు.
కేరళ ఎక్స్ప్రెస్కు తప్పిన ముప్పు
ఏపీలోని చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద కేరళ ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. రైలు చక్రం విరగటం వల్ల ఒక్కసారిగా రైలు నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి బయలుదేరారు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
Intro:Body:
Conclusion:
ap taaza on train
Conclusion: