ETV Bharat / city

నిండు కుండలా మారిన హుస్సేన్ సాగర్ జలాశయం - హుస్సేన్ సాగర్ నీటిమట్టం

హుస్సేన్ సాగర్ తన గరిష్ఠ నీటిమట్టాన్ని చేరుకుంది. దీనివల్ల ట్యాంక్​బండ్, హుస్సేన్ సాగర్ పరిసరాల్లో నివాసముండే ప్రజలను జీహెచ్​ఎంసీ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Hussain Sagar Reservoir reaching full water level
నిండు కుండలా మారిన హుస్సేన్ సాగర్ జలాశయం
author img

By

Published : Oct 15, 2020, 9:04 AM IST

హైదరాబాద్ నగరంలో రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ జలాశయంలోకి భారీగా నీరు వస్తోంది. జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం 513.410 మీటర్ల చేరుకుంది. బుధవారం రాత్రి 9 గంటల వరకు జలాశయంలో 514.17 మీటర్లకు నీరు చేరింది.

సాగర్​లోకి 3,987 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా... తూముల ద్వారా 5,568 క్యూసెక్కుల జౌట్ ఫ్లో నీరు బయటకు వెళుతోంది. సాగర్ పరివాహక ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేసి... స్థానిక కమ్యూనిటీ హళ్లకు తరలించారు.

హైదరాబాద్ నగరంలో రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ జలాశయంలోకి భారీగా నీరు వస్తోంది. జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం 513.410 మీటర్ల చేరుకుంది. బుధవారం రాత్రి 9 గంటల వరకు జలాశయంలో 514.17 మీటర్లకు నీరు చేరింది.

సాగర్​లోకి 3,987 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా... తూముల ద్వారా 5,568 క్యూసెక్కుల జౌట్ ఫ్లో నీరు బయటకు వెళుతోంది. సాగర్ పరివాహక ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేసి... స్థానిక కమ్యూనిటీ హళ్లకు తరలించారు.


ఇవీచూడండి: ఉద్ధృతంగా మూసీ.. ఉప్పొంగుతున్న హిమాయత్​సాగర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.