ETV Bharat / city

'ఓటుహక్కును హైదరాబాద్​కు మార్చుకున్న కవిత' - జీహెచ్​ఎంసీ ఎన్నికలు-2020

ఎమ్మెల్సీ కవిత తన ఓటుహక్కును నిజామాబాద్​ జిల్లా నుంచి హైదరాబాద్​కు మార్చుకున్నట్టు ఎన్నికల అధికారి లోకేష్ కుమార్​... రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపారు. భాజపా ఫిర్యాదు నేపథ్యంలో ఎన్నికల అధికారిని ఎస్​ఈసీ వివరణ కోరింది.

ghmc election officer lokesh kumar gave report to state election commission on kavitha vote
కవిత ఓటుహక్కు హైదరాబాద్​కు మార్చుకున్నారు: లోకేష్ కుమార్
author img

By

Published : Dec 2, 2020, 8:04 PM IST

Updated : Dec 2, 2020, 9:53 PM IST

ఎమ్మెల్సీ కవిత తన ఓటుహక్కును నిజామాబాద్ జిల్లా పొతంగల్​లో తొలగించుకుని హైదరాబాద్​లో చేర్చుకున్నారని జీహెచ్ఎంసీ కమిషనర్, ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆయన నివేదిక పంపారు. ఎమ్మెల్సీ కవిత ఓటుహక్కు విషయమై భాజపా ఫిర్యాదు నేపథ్యంలో... జీహెచ్ఎంసీ కమిషనర్​ను రాష్ట్ర ఎన్నికల సంఘం వివరణ కోరింది. అందుకు అనుగుణంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఎస్ఈసీకి నివేదిక పంపారు.

ఎమ్మెల్సీ కవిత తన ఓటుహక్కును నిజామాబాద్ జిల్లా పొతంగల్​లో తొలగించుకుని హైదరాబాద్​లో చేర్చుకున్నారని జీహెచ్ఎంసీ కమిషనర్, ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆయన నివేదిక పంపారు. ఎమ్మెల్సీ కవిత ఓటుహక్కు విషయమై భాజపా ఫిర్యాదు నేపథ్యంలో... జీహెచ్ఎంసీ కమిషనర్​ను రాష్ట్ర ఎన్నికల సంఘం వివరణ కోరింది. అందుకు అనుగుణంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఎస్ఈసీకి నివేదిక పంపారు.

ఇదీ చూడండి: గత ఎన్నికల కంటే స్వల్పంగా పెరిగిన జీహెచ్ఎంసీ పోలింగ్

Last Updated : Dec 2, 2020, 9:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.