కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్న వారిలో కొందరు బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు. ఆయుర్వేదాన్ని బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మ్యూకోర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్)కి ఆయుర్వేదం ఏ మేరకు ఫలితాలను ఇస్తుందనే అంశాలపై ఆయుర్వేద, అల్లోపతి వైద్యంలో నిష్ణాతుడు డాక్టర్ శంకర్ ప్రసాద్తో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి.
ఇవీచూడండి: 'గాంధీకి సీఎం రావడం.. రోగులు, వైద్యుల్లో ఆనందం నింపింది'