ETV Bharat / city

చెక్​పోస్టులను పరిశీలించిన రాచకొండ సీపీ

హైదరాబాద్ ఎల్బీనగర్ జోన్ పరిథిలోని చెక్​పోస్ట్​లను సీపీ మహేశ్​ భగవత్​ పరిశీలించారు. విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సీపీ స్వయంగా భోజనం వడ్డించారు. రెండోదశ లాక్​డౌన్ విజయవంతం చేసేందుకు పోలీసు సిబ్బంది సన్నద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

author img

By

Published : Apr 12, 2020, 7:19 PM IST

cp-rachakonda
సీపీ మహేశ్​ భగవత్​

హైదరాబాద్ ఎల్బీనగర్ జోన్ పరిథిలో రాచకొండ సీపీ మహేశ్ భగవత్​ బడాఖాన నిర్వహించారు. పనామా చెక్ పోస్టు సమీపంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సీపీ స్వయంగా భోజనం వడ్డించారు. రెండవదశ లాక్​డౌన్ విజయవంతం చేసేందుకు పోలీసు సిబ్బంది సన్నద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పెద్ద అంబర్​పేట్, వర్డ్​ అండ్ డీడ్ చెక్​పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తోన్న పోలీసుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

అనవసరంగా రోడ్లపై తిరిగే వాహనాలను అడ్డుకోవాలని ఆదేశించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు.

ఇవీ చూడండి: 'కరోనాకు భయపడొద్దు.. మనమే భయపెట్టాలి'

హైదరాబాద్ ఎల్బీనగర్ జోన్ పరిథిలో రాచకొండ సీపీ మహేశ్ భగవత్​ బడాఖాన నిర్వహించారు. పనామా చెక్ పోస్టు సమీపంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సీపీ స్వయంగా భోజనం వడ్డించారు. రెండవదశ లాక్​డౌన్ విజయవంతం చేసేందుకు పోలీసు సిబ్బంది సన్నద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పెద్ద అంబర్​పేట్, వర్డ్​ అండ్ డీడ్ చెక్​పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తోన్న పోలీసుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

అనవసరంగా రోడ్లపై తిరిగే వాహనాలను అడ్డుకోవాలని ఆదేశించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు.

ఇవీ చూడండి: 'కరోనాకు భయపడొద్దు.. మనమే భయపెట్టాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.