ETV Bharat / city

ఎన్నో విలువైన సలహాలు, సూచనలు ఇచ్చేవారు: గుత్తా

author img

By

Published : Aug 31, 2020, 10:58 PM IST

మాజీ రాష్ట్రపతి, రాజకీయ కురువృద్ధుడు ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ప్రణబ్ ముఖర్జీ మృతి దేశానికి తీరని లోటు అని అన్నారు.

Council Chairman Gutta Sukhender Reddy condoles death of Pranab Mukherjee
ఎన్నో విలువైన సలహాలు, సూచనలు ఇచ్చేవారు: గుత్తా సుఖేందర్ రెడ్డి

మాజీ రాష్ట్రపతి, సీనియర్‌ రాయకీయ నాయకులు ప్రణబ్ ముఖర్జీ మృతికి శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం ప్రకటించారు. రాజకీయవేత్తగా దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయకు ప్రణబ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో విలువైన సలహాలు, సూచనలు ఇచ్చేవారని గుత్తా తెలిపారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్న కాలంలో నిరాశ పరచకుండా ప్రోత్సహించేవారని ఆయన చెప్పారు. ప్రణబ్ ముఖర్జీ కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం కల్పించాలని ప్రార్థించారు.

మాజీ రాష్ట్రపతి, సీనియర్‌ రాయకీయ నాయకులు ప్రణబ్ ముఖర్జీ మృతికి శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం ప్రకటించారు. రాజకీయవేత్తగా దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయకు ప్రణబ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో విలువైన సలహాలు, సూచనలు ఇచ్చేవారని గుత్తా తెలిపారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్న కాలంలో నిరాశ పరచకుండా ప్రోత్సహించేవారని ఆయన చెప్పారు. ప్రణబ్ ముఖర్జీ కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం కల్పించాలని ప్రార్థించారు.

ఇవీచూడండి: భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ అస్తమయం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.