ETV Bharat / city

పట్టాలు తప్పి లోయలో పడిపోయిన ఏడు రైలు బోగీలు.. 60 మందికి పైగా మృతి

Congo Train Accident: ఘోర రైలు ప్రమాదంలో 60 మందికి పైగా ప్రయాణికులు మరణించారు. కాంగోలో రైలు పట్టాలు తప్పిన కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

author img

By

Published : Mar 13, 2022, 3:24 PM IST

Congo Train Accident
Congo Train Accident

Congo Train Accident: కాంగోలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 60 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందారు

లుయెన్ నుంచి టెంకే పట్టణం వైపు ప్రయాణిస్తున్న రైలు.. బయోఫ్వే గ్రామం సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఏడు రైలు బోగీలు పక్కనే ఉన్న లోయలో పడిపోయాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Congo Train Accident: కాంగోలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 60 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందారు

లుయెన్ నుంచి టెంకే పట్టణం వైపు ప్రయాణిస్తున్న రైలు.. బయోఫ్వే గ్రామం సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఏడు రైలు బోగీలు పక్కనే ఉన్న లోయలో పడిపోయాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఇదీ చదవండి: స్పీడు పెంచిన రష్యా.. విమానాలతో బాంబుల వర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.