ETV Bharat / city

'వీరేశ్​ రెడ్డికి న్యాయం జరగాలి'

నిన్న మర్రిలక్ష్మారెడ్డి కళాశాల బస్సు ఢీ కొని అదే కళాశాలకు చెందిన విద్యార్థి మృతిపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ఈ విషయాన్ని కళాశాల​ యాజమాన్యం కప్పిపెట్టే ప్రయత్నం చేస్తోందని ఏబీవీపీ నేతలు ఈరోజు ఆందోళనకు దిగారు.

author img

By

Published : Aug 1, 2019, 5:45 PM IST

'వీరేశ్​ రెడ్డికి న్యాయం జరగాలి'

హైదరాబాద్​ దుండిగల్​లోని మర్రి లక్ష్మారెడ్డి కళాశాల బస్సు ఢీకొని నిన్న అదే కాలేజ్​కు చెందిన ఇంజినీరింగ్​ విద్యార్థి నాగిరెడ్డి వీరేశ్​రెడ్డి మృతి చెందాడు. ఈ విషయాన్ని కళాశాల యాజమాన్యం కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు. చనిపోయిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఫిట్​నెస్​ లేని బస్సులు, అర్హత లేని డ్రైవర్ల వల్లే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని ఆరోపించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఏబీవీపీ నాయకులను అరెస్టు చేసి దుండిగల్​ పోలీస్ స్టేషన్​కు తరలించారు.

'వీరేశ్​ రెడ్డికి న్యాయం జరగాలి'

హైదరాబాద్​ దుండిగల్​లోని మర్రి లక్ష్మారెడ్డి కళాశాల బస్సు ఢీకొని నిన్న అదే కాలేజ్​కు చెందిన ఇంజినీరింగ్​ విద్యార్థి నాగిరెడ్డి వీరేశ్​రెడ్డి మృతి చెందాడు. ఈ విషయాన్ని కళాశాల యాజమాన్యం కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు. చనిపోయిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఫిట్​నెస్​ లేని బస్సులు, అర్హత లేని డ్రైవర్ల వల్లే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని ఆరోపించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఏబీవీపీ నాయకులను అరెస్టు చేసి దుండిగల్​ పోలీస్ స్టేషన్​కు తరలించారు.

'వీరేశ్​ రెడ్డికి న్యాయం జరగాలి'
Intro:Tg_Hyd_58_01_ABVP_Dharna_Av_TS10011

మేడ్చల్ : కుత్బుల్లాపూర్

నిన్న మర్రి లక్ష్మణ్ రెడ్డి కళాశాల బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా అదే కళాశాల కు చెందిన నాగిరెడ్డి వీరేశ్ రెడ్డి మృతి చెందడంతో ఎబివిపి ఆధ్వర్యంలో ధర్నా..

Note : విజువల్స్ Same slug తో ఇంతకుముందు పంపాను గమనించగలరుBody:దుండిగల్ మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్న నాగిరెడ్డి వీరేశ్ రెడ్డి అనే విద్యార్థి తన ద్విచక్రవాహనంపై కళాశాలకు వెళ్తుండగా కళశాల సమీపంలో అదే కళాశాలకు చెందిన బస్సు ఢి కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.ఈ విషయాన్ని కళాశాల యాజమాన్యం కప్పిపెట్టే ప్రయత్నం చేస్తుందని ఎబివిపి నాయకులు కళాశాల విద్యార్థుతో కలిసి చినిపోయిన విద్యార్థికి న్యాయం చేయాలని కళాశాలలో ధర్నా నిర్వహించారు..ఫిట్నెస్ లేని బస్సులు మరియు
అర్హత లేని డ్రైవర్ బస్సు నడపడం వల్లే అమాయకమైన విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని
విద్యార్థి నాయకులు ఆరోపించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఎబివిపి నాయకులని అరెస్ట్ చేసి దుందిగాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.Conclusion:My name : Upender
Constituency : Quthbullapur
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.