ETV Bharat / city

రాష్ట్రంలో మరో 154 కరోనా పాజిటివ్ కేసులు.. 14 మంది మృతి

author img

By

Published : Jun 7, 2020, 9:34 PM IST

Updated : Jun 7, 2020, 9:50 PM IST

telangana corona cases total
telangana corona cases total

21:33 June 07

రాష్ట్రంలో మరో 154 కరోనా పాజిటివ్ కేసులు.. 14 మంది మృతి

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. ఆదివారం అత్యధికంగా 154 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 14 మంది చనిపోయారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 132, రంగారెడ్డిలో 12మందికి కరోనా సోకింది.  

రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 3,650 కి చేరాయి. ఆస్పత్రిలో చికిత్స నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,742 మంది డిశ్ఛార్జి అయ్యారు. మరో 1,771 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారితో మరణించిన వారి సంఖ్య 137కి చేరింది.  

జిల్లాలుకేసులు
జీహెచ్‌ఎంసీ132
రంగారెడ్డి12
మేడ్చల్‌03
యాదాద్రి02
సిద్దిపేట01
మహబూబాబాద్‌01
సంగారెడ్డి01
కరీంనగర్‌01
నాగర్‌కర్నూల్01
మొత్తం154

21:33 June 07

రాష్ట్రంలో మరో 154 కరోనా పాజిటివ్ కేసులు.. 14 మంది మృతి

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. ఆదివారం అత్యధికంగా 154 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 14 మంది చనిపోయారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 132, రంగారెడ్డిలో 12మందికి కరోనా సోకింది.  

రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 3,650 కి చేరాయి. ఆస్పత్రిలో చికిత్స నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,742 మంది డిశ్ఛార్జి అయ్యారు. మరో 1,771 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారితో మరణించిన వారి సంఖ్య 137కి చేరింది.  

జిల్లాలుకేసులు
జీహెచ్‌ఎంసీ132
రంగారెడ్డి12
మేడ్చల్‌03
యాదాద్రి02
సిద్దిపేట01
మహబూబాబాద్‌01
సంగారెడ్డి01
కరీంనగర్‌01
నాగర్‌కర్నూల్01
మొత్తం154
Last Updated : Jun 7, 2020, 9:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.