ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం ధర

బంగారం ధర స్వల్పంగా పెరిగింది. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి వెల రూ.116 వృద్ధి చెందింది. కిలో వెండి ధర రూ.65,299కు దిగొచ్చింది.

author img

By

Published : Mar 23, 2021, 10:15 PM IST

Gold gains Rs 116; silver declines Rs 117
స్వల్పంగా పెరిగిన బంగారం.. తగ్గిన వెండి

బంగారం ధర మంగళవారం స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.116 పెరిగి.. రూ.44,374కు చేరింది.

కిలో వెండి ధర రూ.117 తగ్గి.. రూ.65,299కు పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,738 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్సుకు 25.53 డాలర్ల వద్దకు చేరింది.

డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ పెరుగుతోన్న నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ల్​ విశ్లేషకులు తెలిపారు.

ఇదీ చదవండి: భారత్​ ఆశలకు కరోనా గండి- లక్ష్య సాధన మూడేళ్లు ఆలస్యం!

బంగారం ధర మంగళవారం స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.116 పెరిగి.. రూ.44,374కు చేరింది.

కిలో వెండి ధర రూ.117 తగ్గి.. రూ.65,299కు పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,738 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్సుకు 25.53 డాలర్ల వద్దకు చేరింది.

డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ పెరుగుతోన్న నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ల్​ విశ్లేషకులు తెలిపారు.

ఇదీ చదవండి: భారత్​ ఆశలకు కరోనా గండి- లక్ష్య సాధన మూడేళ్లు ఆలస్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.