ETV Bharat / business

గోల్డ్​ బాండ్లు ఇలా కొంటే డబ్బు ఆదా... - గోల్డ్ బాండ్లపై తగ్గింపు పొందాలంటే ఏం చేయాలి

సార్వ‌భౌమ ప‌సిడి బాండ్లలో డిజిటల్​ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఆర్థిక శాఖ ప్రత్యేక ఆఫర్​ను ప్రకటించింది. ఈ నెల 11-15 మధ్య గోల్డ్​ బాండ్లకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకుని.. డిజిటల్ చెల్లింపు జరిపే వారికి ప్రత్యేక తగ్గింపు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఆఫర్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Discount on gold bond scheme
గోల్డ్​ బాండ్లపై ప్రత్యేక తగ్గింపు
author img

By

Published : Jan 10, 2021, 1:18 PM IST

గోల్డ్​ బాండ్ల పథకంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఆన్​లైన్​లో ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని డిజిటల్​ రూపంలో చెల్లింపులు జరిపేవారికి గ్రాము​ బంగారంపై రూ.50 తగ్గింపు ఇవ్వనున్నట్లు తెలిపింది.

సబ్​స్క్రిప్షన్​ తేదీల్లో డిజిటల్ చెల్లింపు చేసే వారికి గోల్డ్ బాండ్ ఇష్యూ ధర రూ.5,054గా నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇతరులు రూ.5,104 చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

సౌర్వభౌమ పసిడి బాండ్లు 2020-21 (సిరీస్ X) జనవరి 11-15 వరకు సబ్​స్క్రిప్షన్ కోసం తెరచి ఉంటాయి. జనవరి 19 వీటికి సెటిల్​మెంట్ తేదీ.

ఇదీ చూడండి:ఆర్థిక గణాంకాలు, క్యూ3 ఫలితాలే మార్కెట్లకు కీలకం!

గోల్డ్​ బాండ్ల పథకంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఆన్​లైన్​లో ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని డిజిటల్​ రూపంలో చెల్లింపులు జరిపేవారికి గ్రాము​ బంగారంపై రూ.50 తగ్గింపు ఇవ్వనున్నట్లు తెలిపింది.

సబ్​స్క్రిప్షన్​ తేదీల్లో డిజిటల్ చెల్లింపు చేసే వారికి గోల్డ్ బాండ్ ఇష్యూ ధర రూ.5,054గా నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇతరులు రూ.5,104 చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

సౌర్వభౌమ పసిడి బాండ్లు 2020-21 (సిరీస్ X) జనవరి 11-15 వరకు సబ్​స్క్రిప్షన్ కోసం తెరచి ఉంటాయి. జనవరి 19 వీటికి సెటిల్​మెంట్ తేదీ.

ఇదీ చూడండి:ఆర్థిక గణాంకాలు, క్యూ3 ఫలితాలే మార్కెట్లకు కీలకం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.