ETV Bharat / business

9వేల కోట్ల స్టెర్లింగ్​ ఆస్తులు జప్తు చేసిన ఈడీ - బ్యాంకు మోసాల కేసు

ప్రముఖ ఫార్మా సంస్థ స్టెర్లింగ్ బయోటెక్  బ్యాంకు మోసాల కేసులో రూ.9,778 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. బ్యాంకులో అవకతవకలకు పాల్పడిన సంస్థ ప్రమోటర్లు విదేశాల్లో ఉన్నట్లు ఈడీ తెలిపింది.

9వేల కోట్ల స్టెర్లింగ్​ ఆస్తుల జప్తు చేసిన ఈడీ
author img

By

Published : Jun 27, 2019, 7:06 AM IST

Updated : Jun 27, 2019, 7:36 AM IST

బ్యాంకు మోసాలు, మనీలాండరింగ్ కేసుల్లో గుజరాత్​లోని వడోదరకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ స్టెర్లింగ్ బయోటెక్​పై ఈడీ పంజా విసిరింది. సంస్థకు చెందిన రూ.9,778 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. ఇందుకోసం ఎఫ్​ఎంఎల్​ఏ చట్టం కింద ఆదేశాలు ఇచ్చినట్లు ఈటీ వెల్లడించింది.

జప్తు చేసిన ఆస్తుల్లో నైజీరియాలో ఉన్న 'ఓఎంఎల్ 143' పేరుతో ఉన్న​ చమురు క్షేత్రం సహా 4 రిగ్గులు, పనామాలోని 4 నౌకలు, అమెరికాలో కొనుగోలు చేసిన ఓ విమానంతో పాటు మరికొన్ని ఆస్తులు ఉన్నాయి.

సంస్థ ప్రమోటర్లపై అభియోగాలు

సంస్థ ప్రచారకర్తలు నితిన్ సందేశరా, చేతన్ సందేశరా, దీప్తి సందేశరాలపై వివిధ బ్యాంకుల్లో రూ.8,100 కోట్ల రుణాల మోసానికి పాల్పడినట్లు ఆరోణలు ఉన్నాయి. ప్రస్తుతం వీరు పరారీలో ఉన్నారని ఈడీ వెల్లడించింది.

వీరికి బడా రాజకీయ నేతలతో సంబంధాలున్నాయని ఈడీ ఆరోపించింది. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలతో దేశీయంగా 249, విదేశాల్లో 96 డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్లు అభియోగాలు ఉన్నాయి.

ఇంతకు ముందే ఆస్తులు జప్తు చేసిన ఈడీ

ఇదే కేసులో ఈడీ ఇది వరకే రూ.4,730 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసింది. స్టెర్లింగ్ గ్రూపు ప్రమోటర్లుగా రుణం తీసుకుని.. ఆ నిధులను నైజీరియాలోని చమురు వ్యాపారాలకు, వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారనేవి ప్రధాన అభియోగాలుగా ఈడీ పేర్కొంది.

ఎస్​బీఎల్​సీ లేఖ ద్వారా ఆర్బీఐ నిబంధనలను కాలరాస్తూ రూ.4,500 కోట్ల మోసానికి పాల్పడినట్లు తమ విచారణలో తేలిందని ఈడీ పేర్కొంది. మరో వైపు ఆంధ్రాబ్యాంకు కన్సార్షియం నేతృత్వంలో రూ. 5,383 కోట్లు రుణం తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది. ఇప్పుడు ఈ రుణాల మొత్తం రూ. 8,100 కోట్ల నిరర్థక ఆస్తులుగా మారినట్లు ఆరోపణలు వచ్చాయని వెల్లడించింది.

పరారీలో ఉన్న నిందితులు విదేశాల్లో ఉన్నారని.. వారిని భారత్​కు రప్పించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ఈడీ తెలిపింది.

ఇదీ చూడండి: ఐక్యరాజ్యసమితిలో భారత్ మరో దౌత్య విజయం

బ్యాంకు మోసాలు, మనీలాండరింగ్ కేసుల్లో గుజరాత్​లోని వడోదరకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ స్టెర్లింగ్ బయోటెక్​పై ఈడీ పంజా విసిరింది. సంస్థకు చెందిన రూ.9,778 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. ఇందుకోసం ఎఫ్​ఎంఎల్​ఏ చట్టం కింద ఆదేశాలు ఇచ్చినట్లు ఈటీ వెల్లడించింది.

జప్తు చేసిన ఆస్తుల్లో నైజీరియాలో ఉన్న 'ఓఎంఎల్ 143' పేరుతో ఉన్న​ చమురు క్షేత్రం సహా 4 రిగ్గులు, పనామాలోని 4 నౌకలు, అమెరికాలో కొనుగోలు చేసిన ఓ విమానంతో పాటు మరికొన్ని ఆస్తులు ఉన్నాయి.

సంస్థ ప్రమోటర్లపై అభియోగాలు

సంస్థ ప్రచారకర్తలు నితిన్ సందేశరా, చేతన్ సందేశరా, దీప్తి సందేశరాలపై వివిధ బ్యాంకుల్లో రూ.8,100 కోట్ల రుణాల మోసానికి పాల్పడినట్లు ఆరోణలు ఉన్నాయి. ప్రస్తుతం వీరు పరారీలో ఉన్నారని ఈడీ వెల్లడించింది.

వీరికి బడా రాజకీయ నేతలతో సంబంధాలున్నాయని ఈడీ ఆరోపించింది. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలతో దేశీయంగా 249, విదేశాల్లో 96 డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్లు అభియోగాలు ఉన్నాయి.

ఇంతకు ముందే ఆస్తులు జప్తు చేసిన ఈడీ

ఇదే కేసులో ఈడీ ఇది వరకే రూ.4,730 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసింది. స్టెర్లింగ్ గ్రూపు ప్రమోటర్లుగా రుణం తీసుకుని.. ఆ నిధులను నైజీరియాలోని చమురు వ్యాపారాలకు, వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారనేవి ప్రధాన అభియోగాలుగా ఈడీ పేర్కొంది.

ఎస్​బీఎల్​సీ లేఖ ద్వారా ఆర్బీఐ నిబంధనలను కాలరాస్తూ రూ.4,500 కోట్ల మోసానికి పాల్పడినట్లు తమ విచారణలో తేలిందని ఈడీ పేర్కొంది. మరో వైపు ఆంధ్రాబ్యాంకు కన్సార్షియం నేతృత్వంలో రూ. 5,383 కోట్లు రుణం తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది. ఇప్పుడు ఈ రుణాల మొత్తం రూ. 8,100 కోట్ల నిరర్థక ఆస్తులుగా మారినట్లు ఆరోపణలు వచ్చాయని వెల్లడించింది.

పరారీలో ఉన్న నిందితులు విదేశాల్లో ఉన్నారని.. వారిని భారత్​కు రప్పించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ఈడీ తెలిపింది.

ఇదీ చూడండి: ఐక్యరాజ్యసమితిలో భారత్ మరో దౌత్య విజయం

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Gremio Training Centre, Porto Alegre, Brazil. 26th June 2019
1. 00:00 Wide of Brazil team at Gremio Training Centre
2. 00:08 Various of team training
3. 00:32 Brazil coach Tite during training
4. 00:40 Roberto Firmino, Marquinhos, Gabriel Jesus and Philippe Coutinho
5. 00:48 Goalkeeper Cassio training
6. 00:56 Brazil coach Tite during training
7. 01:04 Team training
8. 01:14 Roberto Firmino with teammates
SOURCE: SNTV
DURATION: 01:23
STORYLINE:
Brazil trained on Wednesday on the eve of their Copa America quater-final match against Paraguay on Thursday.
The last two times Brazil met its southern neighbor in the continental competition, the "Seleção" endured demoralizing eliminations. It happened in the quarterfinals in 2011 and in 2015, both times in penalty shootouts.
Brazil will face Paraguay in the last eight again on Thursday, this time under even more pressure at home.
As in the previous encounters, Brazil will be considered the favorite to advance. Despite struggling in its first two matches, drawing boos from the local fans, it ended the group stage with a convincing 5-0 rout of Peru that boosted the team's confidence entering the knockout stage.
Last Updated : Jun 27, 2019, 7:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.