ETV Bharat / business

టాటా-మిస్త్రీ వివాదంపై నేడే సుప్రీం విచారణ

టాటా సన్స్​, సైరస్​ మిస్త్రీ వివాదంపైనేడు నేడు సుప్రీం కోర్టులో వాదనలు జరగనున్నాయి. సైరస్ మిస్త్రీని ఛైర్మన్​గా పునర్నియమించాలని ఎన్​సీఎల్​ఏటీ ఇటీవల ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టాటా సన్స్ అత్యన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

author img

By

Published : Jan 10, 2020, 7:23 AM IST

Updated : Jan 10, 2020, 7:44 AM IST

tata
టాటా సన్స్ కేసు
టాటా సన్స్-సైరస్​ మిస్త్రీ కేసులో జాతీయ కంపెనీ లా అప్పిలేట్​ ట్రైబ్యునల్​ (ఎన్​సీఎల్​ఏటీ) తీర్పును సవాల్​ చేస్తూ ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్​ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. గత ఏడాది డిసెంబర్ 18న టాటా సన్స్ ఛైర్మన్​గా సైరస్​ మిస్త్రీని పునర్నియమించాలని 'ఎన్​సీఎల్​ఏటీ' తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్​ చేస్తూ 'టాటా సన్స్' పిటిషన్​ వేసింది. ఈ వాజ్యంపై​ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​.ఏ.బోబ్డే నేతృత్వంలోని జస్టిస్​ బీ.ఆర్​. గవాయ్, జస్టిస్ సూర్యకాంత్​లతో కూడిన ధర్మాసనం ఎదుట నేడు వాదనలు జరగనున్నాయి. ఇరు పక్షాల తరఫున సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు.అధికారిక వర్గాల సమాచారం మేరకు సీనియర్ న్యాయవాది అభిషేక్​ సింఘ్వీ, హరీశ్​ సాల్వీ, ముకుల్​ రొహట్గీ, మోహన్​ పరసరన్​లు టాటా సన్స్​ తరఫున వాదనలు వినిపించనున్నారు. ఎన్​సీఎల్​ఏటీ ఇచ్చిన తీర్పుపై వీరు స్టే కోరనున్నట్లు తెలుస్తోంది.సైరస్​ ఇన్వెస్ట్​మెంట్ ప్రైవేట్​ లిమిటెడ్​, మిస్త్రీల తరఫున.. ఎన్​సీఎల్​ఏటీ తీర్పును సమర్ధిస్తూ.. సీనియర్​ న్యాయవాది ఎస్​.ఏ.సుందరం, అరవింద్​ దాతర్​, శ్యామ్​ డెవిన్​, సోమశేఖర్ సుదర్శన్​లు వాదించనున్నారు.

టాటా సన్స్-సైరస్​ మిస్త్రీ కేసులో జాతీయ కంపెనీ లా అప్పిలేట్​ ట్రైబ్యునల్​ (ఎన్​సీఎల్​ఏటీ) తీర్పును సవాల్​ చేస్తూ ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్​ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. గత ఏడాది డిసెంబర్ 18న టాటా సన్స్ ఛైర్మన్​గా సైరస్​ మిస్త్రీని పునర్నియమించాలని 'ఎన్​సీఎల్​ఏటీ' తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్​ చేస్తూ 'టాటా సన్స్' పిటిషన్​ వేసింది. ఈ వాజ్యంపై​ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​.ఏ.బోబ్డే నేతృత్వంలోని జస్టిస్​ బీ.ఆర్​. గవాయ్, జస్టిస్ సూర్యకాంత్​లతో కూడిన ధర్మాసనం ఎదుట నేడు వాదనలు జరగనున్నాయి. ఇరు పక్షాల తరఫున సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు.అధికారిక వర్గాల సమాచారం మేరకు సీనియర్ న్యాయవాది అభిషేక్​ సింఘ్వీ, హరీశ్​ సాల్వీ, ముకుల్​ రొహట్గీ, మోహన్​ పరసరన్​లు టాటా సన్స్​ తరఫున వాదనలు వినిపించనున్నారు. ఎన్​సీఎల్​ఏటీ ఇచ్చిన తీర్పుపై వీరు స్టే కోరనున్నట్లు తెలుస్తోంది.సైరస్​ ఇన్వెస్ట్​మెంట్ ప్రైవేట్​ లిమిటెడ్​, మిస్త్రీల తరఫున.. ఎన్​సీఎల్​ఏటీ తీర్పును సమర్ధిస్తూ.. సీనియర్​ న్యాయవాది ఎస్​.ఏ.సుందరం, అరవింద్​ దాతర్​, శ్యామ్​ డెవిన్​, సోమశేఖర్ సుదర్శన్​లు వాదించనున్నారు.

ఇదీ చూడండి: 2019-20లో భారత వృద్ధిరేటు 5 శాతమే!

Intro:'पाक के इशारे पर छात्रों को बरगला रहे हैं विपक्षी दलों के नेता, jnu हिंसा में शामिल लोग जल पकड़े जाएंगे'

नयी दिल्ली- जेएनयू हिंसा के बाद से प्रदर्शन का दौर जारी है, jnu हिंसा और caa के विरोध में आज जेएनयू के छात्र, शिक्षक और कई राजनीतिक दल के नेता मंडी हाउस पर जमा हुए और जंतर-मंतर तक मार्च निकाला, शिक्षकों और प्रदर्शनकारी छात्रों का कहना है कि जेएनयू vc जगदीश कुमार को तुरंत हटाया जाए और हिंसा को लेकर पूरे मामले की जांच की जाए




Body:वहीं बीजेपी के राष्ट्रीय प्रवक्ता गोपाल कृष्ण अग्रवाल ने कहा है कि कुछ राजनीतिक दल पूरी तरह से हाशिए पर चले गए हैं और वह अपनी राजनीति को जिंदा रखने के लिए छात्रों को सहारा बना रहे हैं और विश्वविद्यालयों को राजनीति का अखाड़ा बना रहे हैं, छात्रों को राजनीतिक दलों के दबाव में नहीं आना चाहिए क्योंकि राजनीतिक दल के नेता अपनी राजनीति चमकाने के लिए उनका इस्तेमाल कर रहे हैं

गोपाल कृष्ण अग्रवाल ने कहा कि पाकिस्तान के इशारे पर विपक्ष के नेता छात्रों को बरगला रहे हैं और गुमराह करने का काम कर रहे हैं


Conclusion:उन्होंने कहा कि केंद्रीय गृह मंत्री अमित शाह ने कहा है कि सिटीजनशिप अमेंडमेंट act या किसी भी विषय पर छात्रों को दिक्कत है तो उनसे आकर बातचीत करें, वह बातचीत करने के लिए तैयार हैं. गोपाल कृष्ण अग्रवाल ने कहा कि जेएनयू में जो भी नकाबपोश लोग अंदर जाकर घटना को अंजाम दिए हैं वह जल्द पकड़े जाएंगे, इन्वेस्टिगेशन जारी है और जल्द सच्चाई सामने आएगी

Last Updated : Jan 10, 2020, 7:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.