ఇవీ చూడండి:దేశంలో జాతీయ పార్టీలు ఉన్నాయా?: కేసీఆర్
అసలు దొంగలు ఆ ఇద్దరే: కేసీఆర్
ఈదేశంలో 70వేల టీఎమ్సీల నీరు ఉంది. 40కోట్ల వ్యవసాయ అనుకూల భూమి ఉంది. ఈ మొత్తానికి 40వేల టీఎమ్సీల నీరు సరిపోతుంది. కానీ పాలకుల నిర్లక్ష్యం వల్ల భారతదేశ వెనకబాటుకు గురైంది. --- ముఖ్యమంత్రి కేసీఆర్
కరీంనగర్ సభలో కేసీఆర్
దేశానికి ఈ గతి పట్టించిన ఘనత మోదీ, రాహుల్దేనని దుయ్యబట్టారు కేసీఆర్. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల భారతదేశం వెనకబాటుకు గురైందన్నారు. 50ఏళ్లకు పైగా కాంగ్రెస్, 11 ఏళ్లకు పైగా ఎన్డీఏ పరిపాలించి ఒరగబెట్టిందేమి లేదని మండిపడ్డారు.
ఇవీ చూడండి:దేశంలో జాతీయ పార్టీలు ఉన్నాయా?: కేసీఆర్
Last Updated : Mar 17, 2019, 10:00 PM IST