రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లిలో ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎలాంటి ఘర్షణలు లేకుండా ప్రక్రియ పూర్తి కావడం వల్ల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పోలింగ్ ముగిసిన 4 గంటల లోపు లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్ - #POLLING END
రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రాదేశిక పోరు ముగిసింది. భద్రతా కారణాల దృష్ట్యా నాలుగు గంటల వరకే అవకాశం ఇచ్చారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్
రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లిలో ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎలాంటి ఘర్షణలు లేకుండా ప్రక్రియ పూర్తి కావడం వల్ల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పోలింగ్ ముగిసిన 4 గంటల లోపు లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.
TAGGED:
#POLLING END