హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ రేపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన అనంతరం ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసు బలగాలు మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లపై మరింత సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీనివాస్ మాటల్లో...!
ఇవీ చూడండి: సార్వత్రిక ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం