ETV Bharat / briefs

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల - GURUKULA RESULTS

గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశం కోసం నిర్వహించే అర్హత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, విద్యాశాఖ పరిధిలోని గురుకుల పాఠశాలల్లో అర్హత పొందేందుకు చిన్నారులు ఈ పరీక్షను రాశారు.

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
author img

By

Published : May 20, 2019, 6:18 PM IST

Updated : May 20, 2019, 8:19 PM IST

రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశం కోసం నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలను www.tswreis.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలోని సాంఘిక, గిరిజన, బీసీ, జనరల్‌ గురుకులాల్లో సీట్ల భర్తీ కోసం అర్హత పరీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ, విద్యా శాఖ పరిధిలోని 616 గురుకుల పాఠశాలల్లో 47,750 సీట్ల కోసం 1,35,608 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఒక్కో విద్యాలయంలో 80 మందికి అవకాశం కల్పించనున్నారు.

రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశం కోసం నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలను www.tswreis.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలోని సాంఘిక, గిరిజన, బీసీ, జనరల్‌ గురుకులాల్లో సీట్ల భర్తీ కోసం అర్హత పరీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ, విద్యా శాఖ పరిధిలోని 616 గురుకుల పాఠశాలల్లో 47,750 సీట్ల కోసం 1,35,608 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఒక్కో విద్యాలయంలో 80 మందికి అవకాశం కల్పించనున్నారు.

ఇవీ చూడండి: ముగిసిన రాళ్లపల్లి అంత్యక్రియలు

Intro:FILE NAME:HYD_TG_18_20_RAITHU SADASSU_AB_C13

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM

యాంకర్:వాటర్ మేనేజ్ మెంట్ ఫోరమ్,ది ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్,తెలంగాణ శాఖ,విశ్రాంత ఇంజనీర్ల సంగమం,రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు సిరి ధాన్యాల సాగుపై రైతు అవగాహన సదస్సు నిర్వహించారు.

రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని తిరుమల కన్వెన్షన్ హాల్ ఏర్పాటు చేసిన సిరిధాన్యాల సాగు పై రైతు అవగాహన సదస్సు కు హాజరైన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి,రాష్ట్ర రైతు సమనవ్య సమితి చైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి,నీటివనరుల చైర్మన్ ప్రకాష్ రావు,శాస్త్రవేత్త ఆరోగ్య నిపుణులు ఖాదర్ వలి.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులను ఉదేశించి మంత్రి మాట్లాడారు.ఇలాంటి రైతు సదస్సులు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు.రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రం దిశగా తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుందని దానికోసం సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు.రైతులు భూసార పరీక్షలు నిర్వహించుకోని పంట మార్పిడి చేసుకుంటూ పంటలు వేసుకోవాలని అన్నారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో చిరు ధాన్యాల సాగు ఎంతో ప్రాధాన్యత ఉందని,అందుకోసం తెలంగాణ ప్రభుత్వం రైతులను ప్రోత్సాహిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వందలని రైతులు.

బైట్:
1.సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి (రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి)



Body:FILE NAME:HYD_TG_18_20_RAITHU SADASSU_AB_C13

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM

యాంకర్:వాటర్ మేనేజ్ మెంట్ ఫోరమ్,ది ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్,తెలంగాణ శాఖ,విశ్రాంత ఇంజనీర్ల సంగమం,రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు సిరి ధాన్యాల సాగుపై రైతు అవగాహన సదస్సు నిర్వహించారు.

రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని తిరుమల కన్వెన్షన్ హాల్ ఏర్పాటు చేసిన సిరిధాన్యాల సాగు పై రైతు అవగాహన సదస్సు కు హాజరైన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి,రాష్ట్ర రైతు సమనవ్య సమితి చైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి,నీటివనరుల చైర్మన్ ప్రకాష్ రావు,శాస్త్రవేత్త ఆరోగ్య నిపుణులు ఖాదర్ వలి.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులను ఉదేశించి మంత్రి మాట్లాడారు.ఇలాంటి రైతు సదస్సులు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు.రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రం దిశగా తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుందని దానికోసం సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు.రైతులు భూసార పరీక్షలు నిర్వహించుకోని పంట మార్పిడి చేసుకుంటూ పంటలు వేసుకోవాలని అన్నారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో చిరు ధాన్యాల సాగు ఎంతో ప్రాధాన్యత ఉందని,అందుకోసం తెలంగాణ ప్రభుత్వం రైతులను ప్రోత్సాహిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వందలని రైతులు.

బైట్:
1.సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి (రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి)



Conclusion:FILE NAME:HYD_TG_18_20_RAITHU SADASSU_AB_C13

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM

యాంకర్:వాటర్ మేనేజ్ మెంట్ ఫోరమ్,ది ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్,తెలంగాణ శాఖ,విశ్రాంత ఇంజనీర్ల సంగమం,రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు సిరి ధాన్యాల సాగుపై రైతు అవగాహన సదస్సు నిర్వహించారు.

రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని తిరుమల కన్వెన్షన్ హాల్ ఏర్పాటు చేసిన సిరిధాన్యాల సాగు పై రైతు అవగాహన సదస్సు కు హాజరైన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి,రాష్ట్ర రైతు సమనవ్య సమితి చైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి,నీటివనరుల చైర్మన్ ప్రకాష్ రావు,శాస్త్రవేత్త ఆరోగ్య నిపుణులు ఖాదర్ వలి.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులను ఉదేశించి మంత్రి మాట్లాడారు.ఇలాంటి రైతు సదస్సులు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు.రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రం దిశగా తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుందని దానికోసం సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు.రైతులు భూసార పరీక్షలు నిర్వహించుకోని పంట మార్పిడి చేసుకుంటూ పంటలు వేసుకోవాలని అన్నారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో చిరు ధాన్యాల సాగు ఎంతో ప్రాధాన్యత ఉందని,అందుకోసం తెలంగాణ ప్రభుత్వం రైతులను ప్రోత్సాహిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వందలని రైతులు.

బైట్:
1.సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి (రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి)
Last Updated : May 20, 2019, 8:19 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.