ETV Bharat / briefs

శంకర్​ మఠంలో నగలు మాయం - శృంగేరి పీఠం

హైదరాబాద్ నల్లకుంటలోని శంకర్ మఠంలో 25 తులాల బంగారం మాయమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

నగలు మాయం
author img

By

Published : May 18, 2019, 12:50 PM IST

హైదరాబాద్​లోని శృంగేరి పీఠం నల్లకుంట శంకర మఠంలో సుమారు 20 లక్షల విలువ చేసే 25 తులాల బంగారం చోరికి గురైంది. నగలు మాయమైనట్లు గుర్తించిన ఆలయ మేనేజర్ కృష్ణారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. క్లర్కు స్థాయి ఉద్యోగి ఈ పని చేశాడని.. విచారణలో నిజం అంగీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. ఉద్యోగిని ప్రశ్నించి నిజనిజాలు వెల్లడిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

హైదరాబాద్​లోని శృంగేరి పీఠం నల్లకుంట శంకర మఠంలో సుమారు 20 లక్షల విలువ చేసే 25 తులాల బంగారం చోరికి గురైంది. నగలు మాయమైనట్లు గుర్తించిన ఆలయ మేనేజర్ కృష్ణారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. క్లర్కు స్థాయి ఉద్యోగి ఈ పని చేశాడని.. విచారణలో నిజం అంగీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. ఉద్యోగిని ప్రశ్నించి నిజనిజాలు వెల్లడిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

నగలు మాయం

ఇవీ చూడండి: ఎమ్మెల్యే కారు ఢీకొని చిన్నారి మృతి

Intro:byte (k muralidhar)ci nallakunta


Body:vijender amberpet


Conclusion:8555855674
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.