ETV Bharat / briefs

అందరి సహకారంతోనే అడవుల సంరక్షణ

author img

By

Published : Jun 5, 2019, 8:03 PM IST

ప్రతి ఐదేళ్లకు ఒక డిగ్రీ  ఉష్ణోగ్రత అధికమవుతోందని... 25 ఏళ్ల తర్వాత 50డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలను ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా పర్యావరణాన్ని కాపాడుకునేందుకు అందరూ ముందడుగేయాలని కోరుతున్నారు.

అందరి సహకారంతోనే అడవుల సంరక్షణ

అందరి సహకారంతోనే అటవీసంపదను కాపాడుకోగలమని సంగారెడ్డి జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. గుమ్మడిదల మండలం ముంబాపూర్​లో కళాప్రదర్శనతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని వెంకటేశ్వర్లు కోరారు. అడవుల సంరక్షణతోనే పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుందని పేర్కొన్నారు.

అందరి సహకారంతోనే అడవుల సంరక్షణ

ఇవీ చూడండి: నీట్​ ఫలితాలు: తెలంగాణ విద్యార్థికి ఏడో ర్యాంకు

అందరి సహకారంతోనే అటవీసంపదను కాపాడుకోగలమని సంగారెడ్డి జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. గుమ్మడిదల మండలం ముంబాపూర్​లో కళాప్రదర్శనతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని వెంకటేశ్వర్లు కోరారు. అడవుల సంరక్షణతోనే పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుందని పేర్కొన్నారు.

అందరి సహకారంతోనే అడవుల సంరక్షణ

ఇవీ చూడండి: నీట్​ ఫలితాలు: తెలంగాణ విద్యార్థికి ఏడో ర్యాంకు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.