అందరి సహకారంతోనే అటవీసంపదను కాపాడుకోగలమని సంగారెడ్డి జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. గుమ్మడిదల మండలం ముంబాపూర్లో కళాప్రదర్శనతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని వెంకటేశ్వర్లు కోరారు. అడవుల సంరక్షణతోనే పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుందని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: నీట్ ఫలితాలు: తెలంగాణ విద్యార్థికి ఏడో ర్యాంకు