గడిచిన రెండు రోజుల్లో తక్కువగా నమెదైన కొవిడ్ కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపించింది. తాజాగా 38,617 కేసులు వెలుగుచూడగా... మరో 474 మంది మరణించారు.
![With 38,617 new #COVID19 infections, India's total cases rise to 89,12,908](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9576677_covid-19-telugu.jpg)
దేశంలో మహమ్మారి నుంచి కోలుకున్నవారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా 44,739 మంది కొవిడ్ను జయించారు.
దేశవ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే 9,37,279 కరోనా నిర్ధరణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.
ఇదీ చూడండి: వ్యక్తి మృతితో విమానం అత్యవసర ల్యాండింగ్