ETV Bharat / bharat

Tihar Jail News: ఎనిమిది రోజుల్లో ఐదుగురు ఖైదీలు మృతి

Tihar Jail News: దిల్లీ తిహాడ్​ జైలు పరిధిలోని వివిధ జైళ్లలో గత ఏనిమిది రోజుల్లో ఐదుగురు ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై స్పందించిన అధికారులు ఇవి సహజ మరణాలే అని వెల్లడించారు.

author img

By

Published : Dec 25, 2021, 2:58 PM IST

Tihar Jail News
ఎనిమిది రోజుల్లో ఐదుగురు ఖైదీలు మృతి

Tihar Jail News: వివిధ కేసుల్లో అరెస్టై జైలులో ఉంటూ విచారణ ఎదుర్కొంటున్న ఐదుగురు నిందితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దిల్లీలోని తిహాడ్​ జైలు పరిధిలో జరిగింది. దీనిపై స్పందించిన పోలీసులు ఇవన్నీ సహజ మరణాలే అని పేర్కొన్నారు.

తిహాడ్​ జైలుకు చెందిన విక్రమ్​ అలియాస్​ విక్కీ అనే నిందితుడు జైలులోనే శుక్రవారం మృతిచెందాడు. అనారోగ్య సమస్యలు తలెత్తడం వల్లే విక్రమ్​ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు పేర్కొన్నారు. తిహాడ్​ జైలు పరిధిలోని కారాగారాల్లో గత ఏనిమిది రోజుల్లోనే మొత్తం ఐదుగురు ఖైదీలు మృతిచెందినట్లు తెలుస్తోంది.

Tihar Jail News: వివిధ కేసుల్లో అరెస్టై జైలులో ఉంటూ విచారణ ఎదుర్కొంటున్న ఐదుగురు నిందితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దిల్లీలోని తిహాడ్​ జైలు పరిధిలో జరిగింది. దీనిపై స్పందించిన పోలీసులు ఇవన్నీ సహజ మరణాలే అని పేర్కొన్నారు.

తిహాడ్​ జైలుకు చెందిన విక్రమ్​ అలియాస్​ విక్కీ అనే నిందితుడు జైలులోనే శుక్రవారం మృతిచెందాడు. అనారోగ్య సమస్యలు తలెత్తడం వల్లే విక్రమ్​ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు పేర్కొన్నారు. తిహాడ్​ జైలు పరిధిలోని కారాగారాల్లో గత ఏనిమిది రోజుల్లోనే మొత్తం ఐదుగురు ఖైదీలు మృతిచెందినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి : 'కర్తార్​పుర్​ కారిడార్​తో దేశ ప్రజల కల నెరవేరింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.