ETV Bharat / bharat

మరోసారి ఆసుపత్రిలో చేరిన శరద్​ పవార్​

గాల్​బ్లాడర్​కు శస్త్రచికిత్స కోసం ఎన్​సీపీ అధినేత శరద్​పవార్​ ఆసుపత్రిలో చేరారు. సోమవారం ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేయనున్నారు.

author img

By

Published : Apr 11, 2021, 7:36 PM IST

PAWAR
శరద్​ పవార్​

గాల్​బ్లాడర్​ (పిత్తాశయం)కు శస్త్రచికిత్స కోసం ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​.. ముంబయిలోని బ్రీచ్​ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. సోమవారం ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేయనున్నారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర మంత్రి, ఎన్​సీపీ నేత నవాబ్​ మాలిక్​ వెల్లడించారు.

గత నెలలో కడుపునొప్పితో శరద్​ పవార్​ ఆసుపత్రిలో చేరారు. దాంతో మార్చి 30న ఎండోస్కోపీ చేసిన వైద్యులు ఆయన గాల్​బ్లాడర్​లో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆ రాళ్లను తొలగించారు. మరో 15రోజుల్లో గాల్​బ్లాడర్​ను శస్త్రచికిత్స చేసి తొలగించాలని వైద్యులు అప్పుడే చెప్పారు.

గాల్​బ్లాడర్​ (పిత్తాశయం)కు శస్త్రచికిత్స కోసం ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​.. ముంబయిలోని బ్రీచ్​ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. సోమవారం ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేయనున్నారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర మంత్రి, ఎన్​సీపీ నేత నవాబ్​ మాలిక్​ వెల్లడించారు.

గత నెలలో కడుపునొప్పితో శరద్​ పవార్​ ఆసుపత్రిలో చేరారు. దాంతో మార్చి 30న ఎండోస్కోపీ చేసిన వైద్యులు ఆయన గాల్​బ్లాడర్​లో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆ రాళ్లను తొలగించారు. మరో 15రోజుల్లో గాల్​బ్లాడర్​ను శస్త్రచికిత్స చేసి తొలగించాలని వైద్యులు అప్పుడే చెప్పారు.

ఇవీ చదవండి : శరద్ పవార్​కు స్వల్ప అస్వస్థత- ఆస్పత్రిలో చేరిక

'పవార్​కు ఆపరేషన్- నిలకడగా ఆరోగ్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.