ETV Bharat / bharat

ఉదయం 11 గంటలకు ప్రధాని 'మన్​కీ బాత్' - మోదీ మనస్సులో మాట

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్​కీ బాత్ కార్యక్రమం ద్వారా నేడు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం.. నాలుగు రాష్ట్రాలు, ఓ కేేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో మోదీ ప్రసంగానికి ప్రాధాన్యత ఏర్పడింది.

pm modi in Mann Ki Baat
ఉదయం 11 గంటలకు ప్రధాని 'మన్​కీ బాత్'
author img

By

Published : Feb 28, 2021, 5:20 AM IST

నేడు(ఆదివారం) ఉదయం 11 గంటలకు 'మన్​కీ బాత్' కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.

దేశంలో రోజువారీ కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. దీంతో కరోనా కట్టడి దిశగా చేపట్టాల్సిన అంశాల గురించి ప్రధాని నేటి మనసులో మాట కార్యక్రమంలో చర్చిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళనాడు, బంగాల్​, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్​ విడుదలైన తరుణంలో మోదీ ఏం మాట్లాడుతారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇదీ చూడండి:భాజపాతో కటీఫ్‌.. బీపీఎఫ్‌ ప్రకటన

నేడు(ఆదివారం) ఉదయం 11 గంటలకు 'మన్​కీ బాత్' కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.

దేశంలో రోజువారీ కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. దీంతో కరోనా కట్టడి దిశగా చేపట్టాల్సిన అంశాల గురించి ప్రధాని నేటి మనసులో మాట కార్యక్రమంలో చర్చిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళనాడు, బంగాల్​, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్​ విడుదలైన తరుణంలో మోదీ ఏం మాట్లాడుతారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇదీ చూడండి:భాజపాతో కటీఫ్‌.. బీపీఎఫ్‌ ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.