ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సతో ఫోన్లో మాట్లాడారు. తాజా పరిణామాలతో పాటు.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక, బాహుపాక్షిక సంబంధాలపై చర్చించారు అగ్రనేతలు. ఈ నేపథ్యంలో భారత్- శ్రీలంక మధ్య కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించారు.
శ్రీలంక అధ్యక్షుడికి మోదీ ఫోన్కాల్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా వివిధ దేశాధినేతలతో వరుసగా ఫోన్లో మాట్లాడుతున్నారు. తాజాగా పొరుగు దేశమైన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సతో మాట్లాడారు.
![శ్రీలంక అధ్యక్షుడికి మోదీ ఫోన్కాల్ PM Modi, Lankan Prez discuss topical developments, cooperation in multilateral forums](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10994726-thumbnail-3x2-lanka.jpg?imwidth=3840)
కరోనా సవాళ్ల నేపథ్యంలో.. ఇరు దేశాల అధికారుల మధ్య సంబంధం కొనసాగించేందుకు ఇరువురు నేతలు అంగీకరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సతో ఫోన్లో మాట్లాడారు. తాజా పరిణామాలతో పాటు.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక, బాహుపాక్షిక సంబంధాలపై చర్చించారు అగ్రనేతలు. ఈ నేపథ్యంలో భారత్- శ్రీలంక మధ్య కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించారు.
కరోనా సవాళ్ల నేపథ్యంలో.. ఇరు దేశాల అధికారుల మధ్య సంబంధం కొనసాగించేందుకు ఇరువురు నేతలు అంగీకరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
TAGGED:
pm call to lanka president