ETV Bharat / bharat

శ్రీలంక అధ్యక్షుడికి మోదీ ఫోన్​కాల్​

author img

By

Published : Mar 13, 2021, 6:35 PM IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా వివిధ దేశాధినేతలతో వరుసగా ఫోన్లో మాట్లాడుతున్నారు. తాజాగా పొరుగు దేశమైన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సతో మాట్లాడారు.

PM Modi, Lankan Prez discuss topical developments, cooperation in multilateral forums
'సహాయ సహకారాల్ని కొనసాగిద్దాం...'

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సతో ఫోన్​లో మాట్లాడారు. తాజా పరిణామాలతో పాటు.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక, బాహుపాక్షిక సంబంధాలపై చర్చించారు అగ్రనేతలు. ఈ నేపథ్యంలో భారత్​- శ్రీలంక మధ్య కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించారు.

కరోనా సవాళ్ల నేపథ్యంలో.. ఇరు దేశాల అధికారుల మధ్య సంబంధం కొనసాగించేందుకు ఇరువురు నేతలు అంగీకరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

ఇదీ చూడండి: 'రాజపక్స'ల ఏలుబడిలో శ్రీలంక పయనమెటు?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సతో ఫోన్​లో మాట్లాడారు. తాజా పరిణామాలతో పాటు.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక, బాహుపాక్షిక సంబంధాలపై చర్చించారు అగ్రనేతలు. ఈ నేపథ్యంలో భారత్​- శ్రీలంక మధ్య కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించారు.

కరోనా సవాళ్ల నేపథ్యంలో.. ఇరు దేశాల అధికారుల మధ్య సంబంధం కొనసాగించేందుకు ఇరువురు నేతలు అంగీకరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

ఇదీ చూడండి: 'రాజపక్స'ల ఏలుబడిలో శ్రీలంక పయనమెటు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.