ETV Bharat / bharat

పీఎం కేర్స్​ నిధులతో 500 మెడికల్​ ఆక్సిజన్​ ప్లాంట్లు - 500 Medical Oxygen Plants

కరోనా అవసరాలను దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా వచ్చే మూడు నెలల్లో 500 మెడికల్​ ఆక్సిజన్​ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర రంగం సిద్ధం చేసింది. వీటి నిర్మాణానికి పీఎం కేర్స్​ నుంచి నిధులు కేటాయించింది.

Medical Oxygen Plants, pm cares
పీఎం కేర్స్​ నిధులతో 500 మెడికల్​ ఆక్సిజన్​ ప్లాంట్లు
author img

By

Published : May 4, 2021, 7:36 PM IST

దేశవ్యాప్తంగా 500 మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిధులు కేటాయించింది. ఈ ప్లాంట్లను మూడు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం పీఎం కేర్స్​ నుంచి నిధులు కేటాయించింది.

దిల్లీలో ఆక్సిజన్ కొరత దృష్ట్యా.. యుద్ధ ప్రాతిపదికన వారం రోజుల్లో ఐదు ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్​డీఓ) ప్రణాళికలు రచిస్తోంది. డీఆర్​డీఓ అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌లో ఆన్‌బోర్డ్‌ ఆక్సిజన్ ఉత్పత్తికి ఉపయోగించిన సాంకేతికతను వీటి నిర్మాణంలో ఉపయోగించున్నారు.

ఇవీ చూడండి:

దేశవ్యాప్తంగా 500 మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిధులు కేటాయించింది. ఈ ప్లాంట్లను మూడు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం పీఎం కేర్స్​ నుంచి నిధులు కేటాయించింది.

దిల్లీలో ఆక్సిజన్ కొరత దృష్ట్యా.. యుద్ధ ప్రాతిపదికన వారం రోజుల్లో ఐదు ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్​డీఓ) ప్రణాళికలు రచిస్తోంది. డీఆర్​డీఓ అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌లో ఆన్‌బోర్డ్‌ ఆక్సిజన్ ఉత్పత్తికి ఉపయోగించిన సాంకేతికతను వీటి నిర్మాణంలో ఉపయోగించున్నారు.

ఇవీ చూడండి:

'మూడు నెలల్లో 500 మెడికల్​ ఆక్సిజన్​ ప్లాంట్లు'

కరోనా బాధితుల కోసం కొత్త ఆక్సిజన్​ వ్యవస్థ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.