ఛత్తీస్గఢ్ బీజాపుర్ దాడి ఘటనలో మావోయిస్టులకు బందీగా చిక్కిన జవాను ఫొటోను మావోయిస్టులు విడుదల చేశారు. చర్చలకు మధ్యవర్తులను ప్రకటిస్తే జవాన్ను వదిలేస్తామని స్పష్టం చేశారు. ఎన్కౌంటర్లో నక్సల్స్కు చిక్కారు కోబ్రా బెటాలియన్ జవాన్ రాకేశ్వర్ సింగ్ మన్హాస్.

మావోయిస్టు అధికార ప్రతినిధి వికల్ప్ పేరిట నిన్న లేఖ విడుదల చేశారు. ప్రభుత్వంతో చర్చలకు తామెప్పుడు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి : 'కరోనా అలర్ట్ డివైజ్'తో ప్రజలు సేఫ్!